శ్రీశైలం అభివృద్ధి పనులపై ఏసీబీ అధికారుల విచారణ
శ్రీశైలం అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని, నిధుల దుర్వినియోగానికి కొంతమంది పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) వివరాలు సేకరిస్తోంది. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికైనా అవినీతిపరులెవరనేది తెలుస్తుందా..? లేదా..? అనే ఉత్కంఠ...







