News

ArticlesNews

అప్పన్న సన్నిధిలో సుదర్శన నారసింహ మహాయజ్ఞం

అప్పన్నా.. అంటూ ఆత్మీయంగా పిలిస్తే నేనున్నాంటూ అభయమిచ్చే వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధానంలో ఫాల్గుణ బహుళ విదియ ఈ నెల 26వ తేదీ నుంచి ఫాల్గుణ బహుళ సప్తమి ఏప్రిల్‌ 1 వరకు శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు...
News

చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి కానుక, రామాయణం స్ఫూర్తితో చేశాడట

మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి రామాయణం నుంచి స్ఫూర్తి పొంది తన తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించాడు. ఒకప్పుడు రౌడీ షీటర్‌ అయిన రౌణక్ గుర్జార్‌ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. గతంలో రౌణక్‌పై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో కాలికి...
News

విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ సాగర విన్యాసాలు

భారత్‌, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం...
News

సింహాచలం దేవస్థానంలో శబలా భోజన పండగ

దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్‌ అన్నారు. సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్ (సేవ్‌) సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం కృష్ణాపురం గోశాల...
News

ఆర్టికల్‌ 370ని రద్దు ఐరాసలో మహారాజ హరి సింగ్‌ మనుమడు మద్దతు

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్‌ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్‌ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. 1947లో భారత్‌తో జరిగిన విలీన ఒప్పందంపై సంతకం చేసిన మహారాజా హరిసింగ్‌ మనుడు,...
News

సందేశ్‌ఖాలీ కేసు: ఆరు రోజుల పోలీస్ కస్టడీకి షేక్ షాజహాన్‌

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో నిందితుడు షేక్ షాజహాన్‌కు కోల్‌కతా న్యాయస్థానం ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. షేక్ షాజహాన్‌తో పాటు సహనిందితులైన సుకుమార్ సర్దార్, మెహబుల్ మొల్లాలను కూడా ఆరు రోజుల పోలీస్ కస్టడీకి...
News

ఏప్రిల్‌ 26న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం

శ్రీశైలంలో వచ్చే ఏప్రిల్‌ 26న అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహిస్తుండటంతో ఆలయ అధికారులు, ఉద్యోగులు శుక్రవారం కొబ్బరికాయలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారం రోజున ఏ రోజు ముందు వస్తే ఆ రోజు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 42 ; గుండు వేంకట కృష్ణమూర్తి

పవర్ పేట (ఏలూరు) రైల్వే స్టేషన్లో ఓ 10 మంది సత్యాగ్రహుల్ని - ఇద్దరిద్దరికి కలిపి చేతులకు సంకెళ్లు వేసి - రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లటం కోసం పోలీసులు తీసుకువచ్చారు. ట్రెయిన్ రావటానికి ఇంకా సమయం ఉంది. ఇరవయ్యేళ్ల వయసున్న...
1 1,578 1,579 1,580 1,581 1,582 3,058
Page 1580 of 3058