News

ArticlesNews

అక్కడి హిందువుల అగచాట్లు వర్ణనాతీతం

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు నల్లేరు మీద నడక లాంటిది కాదని ఊహించిందే.అంతా ఊహించినట్టుగానే ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జేబీ...
News

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో నయన శోభితంగా అలకోత్సవం

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం అలకోత్సవం నయన శోభితంగా జరిగింది. అలసిన శరీరంతో వచ్చిన శ్రీవారిపై అపోహ చెందిన దేవేరులు అలకబూనటం. లోక సంచారంలో జరిగిన సంఘటనలను వివరించి శ్రీవారు బుజ్జగించే ఘట్టం హృద్యంగా సాగింది. ఆలయ...
News

ముగిసిన భారత్‌- అమెరికా విన్యాసాలు

భారత్‌- అమెరికా దేశాల మధ్య సముద్రంలో నిర్వహించిన త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలు (టైగర్‌ ట్రయంప్‌-2024) విజయవంతంగా ముగిసినట్టు ఆదివారం నేవీ వర్గాలు తెలిపాయి. సహాయ, విపత్తు నివారణ(హెచ్‌ఏడీఆర్‌)కు సంబంధించి చేపట్టిన నమూనా విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుందని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య...
ArticlesNews

రత్నగిరిపై నేడు నూతన ఆలయ 13వ వార్షికోత్సవం

భక్తవరదుడైన సత్యదేవుడు.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేతుడై.. ఆ పరమేశ్వరునితో కలసి రత్నగిరిపై ఆలయంలో ఒకే పీఠంపై కొలువుతీరిన మహామహిమాన్విత క్షేత్రం అన్నవరం. రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఈ దివ్య సన్నిధానానికి తరలి వస్తూంటారు....
News

జ్ఞానవాపీ కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. మసీదులో హిందువులు పూజలు...
News

అయోధ్యకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్...
News

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు సిద్దం చేస్తున్న భక్తులు.. వీటి ప్రాముఖ్యత ఇదే..

భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కల్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పటి తానీషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్ళతో వలిచిన తలంబ్రాలను పంపడం ఆనవాయితీ. సుగంధద్రవ్యాలు కలిసిన...
News

హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న భారత నేవీ షిప్ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో ఇదిగో!

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గం రెడ్ సీ కారిడార్ లో ఇటీవల సముద్రపు దొంగలు (పైరేట్లు) రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలపై దాడులు చేసి, వాటిని హైజాక్ చేస్తుండడంతో ఈ నౌకా మార్గం కాస్తా ప్రమాదకరంగా...
1 1,562 1,563 1,564 1,565 1,566 3,059
Page 1564 of 3059