హైదరాబాద్లో వేలాదిమంది హనుమాన్ చాలీసా పారాయణం
హైదరాబాద్లోని మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో హిందూ మహా సమ్మేళన్ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని 21 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడంతో మైదానంలో...







