వక్ఫ్ బోర్డులో హిందువులు… మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే రికార్డు నమోదు చేసింది. దేశంలోనే తొలి సారిగా ఓ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులకు చోటు కల్పించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'వక్ఫ్...







