News

News

లండన్ పర్యటనలో మోహన్ భగవత్ : ఖాల్సా జథా గురుద్వారా, స్వామినారాయణ్ ఆలయాల సందర్శన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ లండన్ చేరుకున్నారు. అమెరికా, కెనడా పర్యటనలను ముగించుకుని సెప్టెంబరు 2న లండన్ వచ్చిన ఆయన, అక్కడ పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి...
News

యూకేలో డా. మోహన్ భాగవత్.. స్వాగతం పలికిన 100 కి పైగా సంస్థలు

న్యూఢిల్లీ : మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ లండన్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా 100 కి పైగా బ్రిటీష్ హిందూ సామాజిక సంస్థలు ఆయనకు స్వాగతం పలికాయి. ఆర్ఎస్ఎస్ కార్య...
News

కులం ఆధారంగానే దేవాలయంలోకి రాకుండా అడ్డుకోవద్దు : మద్రాస్ హైకోర్టు

చెన్నై : కేవలం కులం ఆధారంగానే ఓ వ్యక్తిని దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోకూడదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. ఆలయంలో అంటరానితనానికి తావేలేదని కూడా పునరుద్ఘాటించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని ఇలా ప్రవేశం నుండి నిరోధించడం అంటరానితనంతో సమానం...
News

మారెమ్మవ్వ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

కర్నూలు జిల్లా దేవనకొండ పల్లెదొడ్డి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించనున్న మారెమ్మవ్వ ఆలయానికి గ్రామస్థుల ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామస్థులంతా ఐకమత్యంతో...
News

రామ మందిర నిర్వహణ అద్భుతంగా సాగుతోంది: కొత్త సీఈవో జితేంద్ర మిశ్రా

  అయోధ్య: అయోధ్య రామ మందిర నిర్వహణ ఇప్పటివరకు అత్యంత అద్భుతంగా సాగిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొత్త సీఈవో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా అన్నారు. అక్కడక్కడా ఎదురైన చిన్నపాటి సమస్యలు మినహా ఆలయ...
News

ఇన్‌స్టా ఖాతా మిస్డ్‌కాల్‌ తో అరెస్టైన కిడ్నాపర్‌ షేక్‌ జాన్‌సైదా

మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కిడ్నాపర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి చేసిన ఓ మిస్డ్‌కాల్‌ పట్టించింది. గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న బాలికను అపహరించిన షేక్‌ జాన్‌సైదా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు మూడు నెలల పాటు పెద్దగా...
News

గణేశ్‌ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు

రాబోయే గణేశ్‌ ఉత్సవాల్లో ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తప్పనిసరిగా కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. కోర్టు తీర్పు మేరకు ఆదేశించింది. సెప్టెంబర్ 14 నుంచి పది రోజుల పాటు గణేశ్‌...
News

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ముహూర్తం.. అక్టోబర్ 11 నుంచి 20 వరకు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అక్టోబర్ 20న విజయదశమి వరకు పది రోజుల పాటు దసరా ఉత్సవాలు వైభవంగా...
1 11 12 13 14 15 3,121
Page 13 of 3121