News

News

సావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై కేరళ హైకోర్టు ప్రశ్నలు

తిరువనంతపురం: స్వాతంత్ర్యవీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై ప్రశ్న రూపొందించినందుకు కేరళలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన వ్యవహారం ఇప్పుడు కేరళ హైకోర్టుకు చేరింది. ఉపాధ్యాయుడు గురుప్రసాద్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే...
News

రుద్రాక్ష ధరించడంపై హిందూ ఉద్యోగిపై వివక్ష ఆరోపణలు.. కాన్సెంట్రిక్స్‌పై పోలీసులకు ఫిర్యాదు

పూణే: పూణేలోని విమాన్ నగర్ ప్రాంతంలో ఉన్న బహుళజాతి ఐటీ సంస్థ కాన్సెంట్రిక్స్పై మత వివక్షకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సంస్థలో పనిచేసిన హిందూ ఉద్యోగి పవన్ కుమార్ గోపాల్‌రావు బాగ్డే.. తాను రుద్రాక్ష ధరించినందుకు వేధింపులు ఎదుర్కొన్నానని, చివరకు...
News

బంగ్లాదేశ్‌లో అల్‌ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక!

బంగ్లాదేశ్‌ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) అక్కడ ఉగ్రవాద సెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారుతోందని...
News

కచ్‌లో మధ్యయుగపు ఆవాసాల గుర్తింపు

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక మధ్యయుగపు జనవాసం అవశేషాలను కనుగొన్నారు. ఈ తవ్వకాల్లో భారీ ఇటుక కట్టడాలు, పురాతన వస్తువులు, సుమారు 100 మానవ అస్థిపంజరాలతో కూడిన ఒక శ్మశానవాటిక బయటపడటం ప్రాధాన్యం...
News

శ్రావణ మాసంలో ఆధ్యాత్మికతతో పాటు ఆహార నియంత్రణ

శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ భక్తులు పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇదే సమయంలో...
News

మంగినపూడి తీరంలో 63 అడుగుల మట్టి “విజయ గణపతి”

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ...
ArticlesNews

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా...
News

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.. నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ నిఘా

తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు సూచించింది. దర్శనం, ఆర్జిత సేవలు,...
1 11 12 13 14 15 3,083
Page 13 of 3083