సావర్కర్పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్పై కేరళ హైకోర్టు ప్రశ్నలు
తిరువనంతపురం: స్వాతంత్ర్యవీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై ప్రశ్న రూపొందించినందుకు కేరళలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన వ్యవహారం ఇప్పుడు కేరళ హైకోర్టుకు చేరింది. ఉపాధ్యాయుడు గురుప్రసాద్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే...







