News

ArticlesNews

మన ప్రయాణం జ్ఞానం వైపు…

జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ...
News

ప్రారంభమైన శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి జయంత్యుత్సవాలు

శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే సద్గురు త్యాగరాజ స్వామి 247 వ జయంతి ఉత్సవాలు విజయవాడ శ్రీ శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను సంగీత సభ ప్రధాన కార్యదర్శి పోపూరి...
News

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో 78.25శాతం పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది....
News

ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర

రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. చాటింపుతో గంగమ్మ జాతరను తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అధికారులు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే జాతరలో రోజుకొక వేషధారణ ధరించి అమ్మవారికి భక్తులు...
News

పీవోకేలో అదే టెన్షన్

పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. పెరిగిన గోధుమ పిండి ధరలు, విద్యుత్ చార్జీలు, పన్నులను నిరసిస్తూ చేపట్టిన సమ్మె సోమవారం నాల్గో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం స్తంభించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్...
News

భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ‘ఎక్సర్సైజ్ శక్తి’ ప్రారంభం

భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ 'ఎక్సర్సైజ్ శక్తి' సంయుక్త సైనిక శిక్షణ సోమవారం మేఘాలయలోని ఉమ్రోమ్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైందని రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాల సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడం, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం దీని ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా పలు మాక్ డ్రిల్స్ నిర్వ హిస్తారు. ప్రారంభ కార్యక్రమానికి భారత్ లో ఫ్రాన్స్ రాయబారి థియెర్రీ మధౌ, 51 సబ్ ఏరియా కమాండింగ్ జనరల్ అధికారి మేజర్ జనరల్ ప్రసన్న సుధాకర్ జోషి పాల్గొన్నారు. 90 మంది సిబ్బందితో కూడిన భారత బృందం, 90 మంది సిబ్బందితో కూడిన ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొంటోంది. భారత నౌకాదళం, వైమానిక దళం పరిశీలకులు కూడా దీనికి...
ArticlesNews

బలగాల విభాగంలోనూ భగవానుడి ధర్మనిరతి

కురుక్షేత్రం సంగ్రామంలో తన సాయం కోరిన దుర్యోధన అర్జునులకు బలగాన్ని పంచడంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్ని ఎవరెంత వ్యాఖ్యానించినా ఆ చర్య వెనుక ధర్మకాంక్షే దాగుంది. 'మహాసంధి' సూత్రాలననుసరించి పూర్ణసైన్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. తాను పాండవులవైపునకు. ఈ సైన్యం కౌరవ పక్షంలో...
News

మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం

మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. వడ్డీలేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఈ ద్వీపదేశంతో...
1 1,488 1,489 1,490 1,491 1,492 3,061
Page 1490 of 3061