News

News

మలేసియాలో ఉద్యోగాలంటూ మహిళా టెకీలకు నిదాఖాన్‌ ట్రాప్‌

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎ్‌సలో వెలుగుచూసిన రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్‌ పాత్రను తెలిపే కీలక ఆధారాలను ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. బాధితురాలైన...
ArticlesNews

ధర్మాచరణతో ఉన్నతస్థితి

‘‌మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్‌ ‌ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు? ప్రస్తుత...
News

పుణెలో సరస్ బాగ్ వద్ద నిరసన: పవిత్రత కాపాడాలని హిందుత్వ మద్దతుదారుల డిమాండ్

మహారాష్ట్ర పుణెలోని సరస్ బాగ్ ప్రాంతంలో హిందుత్వ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఫుట్‌పాత్‌పై నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్ బాగ్ ప్రాంగణం పుణె ప్రజలకు విశ్వాస కేంద్రంగా, చారిత్రక మరియు...
ArticlesNews

భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ

తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను...
News

సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహణ “వందే చిత్రార్చన”

స్వాతంత్ర్య సమరంలో, దేశ ప్రజలను జాగృతం చేసిన వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భవానీపురం పరిధి జక్కంపూడిలోని ఎస్ కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూలులో వందే చిత్రార్చన...
News

పాఠశాలలో గొడ్డు మాంసం నిల్వలు

బీహార్‌లోని రోహతాస్ జిల్లా రాజ్‌పూర్ బ్లాక్ పరిధిలో ఉన్న రాముడీహ్‌ ప్రభుత్వ ఉత్క్రమిత్ ఉర్దూ మధ్య పాఠశాలలో చోటుచేసుకున్న ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 22, 2026న పాఠశాలలోని ఒక అల్మారాలో సుమారు 7 నుంచి 10 కిలోల...
News

పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో ఉన్న గుబ్బాలమ్మ తల్లి ఆలయం...
News

ధర్మ రక్షణలో తటస్థతకు స్థానం లేదు

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లో  బాగేశ్వర్ ధామ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో బి.ఆర్. చోప్రా రూపొందించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక మహాభారతంలో నటించిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణపై, దేశ...
1 144 145 146 147 148 3,011
Page 146 of 3011