వేంకటేశ్వరా.. చూడవయ్యా..
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వా మి ఆలయానికి నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. అయితే డిప్యూటీ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఆయన తీరుపై గ్రామస్తులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి...







