News

News

రెస్ట్ లేకుండా 17గంటలు స్విమ్మింగ్​​- ఇంగ్లీష్​ ఛానల్​ను ఈది ‘ఇండియన్ మదర్’​గా రికార్డ్

ఇంగ్లీష్ ఛానల్​ను ఈదిన మొదటి భారతీయ తల్లిగా మహారాష్ట్రలోని నాశిక్​కు చెందిన తన్వి చవాన్ దెవరె(33) రికార్డ్ సృష్టించారు. యూకేలోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42కిమీల దూరాన్ని తన్వి 17 గంటల 42 నిమిషాల్లో పూర్తి చేశారు. జూన్​...
News

ఆర్మీ, నేవీ చీఫ్​లుగా క్లాస్ మేట్స్- దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్

భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇద్దరు మిత్రులు ఇండియన్ ఆర్మీ, నేవీకి చీఫ్​లుగా నియమితులయ్యారు. ఒకప్పుడు సహవిద్యార్థులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ప్రస్తుతం భారత సైన్యం, నావికాదళానికి చీఫ్‌లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని...
News

కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు

తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి. పూర్వకాలం నుంచి అందరిని మెప్పించిన ఈ నాట్యం తరువాతి కాలంలో ఆదరణ కోల్పోతూ వస్తోంది. ప్రాచీనకాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకుని దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు....
News

మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు

మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు....
News

పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగు జ్యోతులు

మరికొన్ని రోజుల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్‌కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ మహానగరం ఆతిథ్యమిస్తోంది. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సారథ్యంలో భారత్‌ బరిలో దిగనుంది. మొత్తం...
News

పూర్తి స్థాయి కోర్సుగా భగవద్గీత..ఇగ్నో కీలక నిర్ణయం

ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఈ యూనివర్సిటీ భగవద్గీత కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఈ మాసం నుంచే ఓడీఎల్ మోడల్‌లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కోర్సు చేయాలనుకునే వారు 12,600 రూపాయలు చెల్లించాల్సి...
News

వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే

ఆస్తానా: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ గురువారం విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక...
News

శాస్త్రోక్తంగా ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ అష్ట దిగ్బంధన మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరుగుతోంది. గురువారం తిరువారాధన చేసి రక్షాబంధనం, కళాకర్షణం జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో ద్వార, పాలిక పూజ, సోమకుంభ, మహాకుంభ...
1 1,432 1,433 1,434 1,435 1,436 3,070
Page 1434 of 3070