News

News

హే జగన్నాథ.. పాహిమాం!

విజయనగరంలోని సంతపేట, దాసన్నపేట, కొత్తపేటలో జగన్నాథస్వామి తొలి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. సంతపేటలో ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను రథంపై ఉంచారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాసన్నపేటలో సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం అనంతరం క్రతువు సాగింది....
News

పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా బంకర్లు!

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్‌ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనా సైన్యం అక్కడ ఆయుధాలు, ఇంధనాన్ని నిల్వ చేసుకొనేందుకు అండర్‌ గ్రౌండ్‌...
News

ఆగస్టు 18 నుంచి సప్తరాత్రోత్సవాలు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్‌జోషిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తుల మదిలో నెలవైన రాఘవేంద్రస్వామి...
News

గోండీ భాషలో మహాభారతం… వనవాసీల కోసం ఓ ఉపాధ్యాయుడి పరిశ్రమ

గిరిజనులకు మహా భారతాన్ని చేరువ చేసేలా వారి భాషలోనే ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్‌ జిల్లా వాఘాపూర్‌ గ్రామానికి చెందిన తొడసం కైలాస్‌ ఇంద్రవెల్లి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మహా భారతంలోని కథలను చిన్నతనంలోనే...
News

భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర

జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం రెండో రోజు రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ...
News

పాకిస్తాన్: ఐఎస్ఐ అధికారి అలీరజాను కాల్చిచంపిన ఆగంతకులు

పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి, ప్రస్తుతం సింధ్‌లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అలీ రజాను కొందరు సాయుధులు కాల్చిచంపారు. ఆ హత్య ఆదివారం కరాచీ నగరంలో జరిగింది. హంతకులు ఎవరో ఇంకా తెలియరాలేదు. అలీరజా...
News

జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, పొంగళ్లు తీసుకొచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం...
News

ద్వారకాతిరుమలలో శోభాయమానంగా రథయాత్ర

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథుడి దివ్య రథోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమమైంది. ఏటా రథయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తారు. లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి...
1 1,424 1,425 1,426 1,427 1,428 3,071
Page 1426 of 3071