అంగరంగ వైభవం.. జగన్నాథుని రథోత్సవం
అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. స్వామి నామస్మరణతో వీధులు మార్మోగాయి. భక్తులు స్వామివారిని...







