News

ArticlesNews

సామాజిక సమతాస్ఫూర్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జూన్ 17 – ఏనుగు పట్టాభిరామిరెడ్డి జయంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి హరిజనుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
News

బిహార్‌ చేతికళకు భౌగోళిక గుర్తింపు

బిహార్‌కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లభించింది. నలందాకు చెందిన బావన్‌ బూటీ చీరలు - వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థర్‌కట్టీ శిల్పాలు, భోజ్‌పుర్‌ పీడియా పెయింటింగులకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఈ...
News

తిరుప్పరంకుండ్రంపై కోర్టు తీర్పును గౌరవించాలని తమిళనాడు ప్రభుత్వానికి హిందూ మున్నాని డిమాండ్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని హిందూ మున్నాని సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాడేశ్వర సి. సుబ్రమణియన్ ఒక...
News

పూరీ జగన్నాథ ఆలయానికి లీగల్ రక్షణ

ఒడిశాలోని చారిత్రాత్మక పూరీ జగన్నాథ ఆలయ పవిత్రతను, సాంస్కృతిక గుర్తింపును కాపాడే దిశగా శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) ఒక కీలక విజయాన్ని సాధించింది. ఆలయ సంప్రదాయాలతో విడదీయరాని బంధం ఉన్న 'ఆనంద బజార్', 'శ్రీ పతితపావన' అనే రెండు...
News

‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా దొరికిన పాకిస్థా‌నీ..

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్‌ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు....
News

శబరిమలలో ఏఐతో రద్దీ నియంత్రణ!

ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన శబరిమలలో భక్తుల రద్దీ నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను...
News

ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి

భారతీయ గృహాల్లో, ముఖ్యంగా వంటింట్లో ఆవు నెయ్యికి విశిష్ట స్థానం ఉంది. కేవలం వంటకాలకే పరిమితం కాకుండా, తరతరాలుగా దీనిని సంప్రదాయ వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవు నెయ్యిలోని ఆరోగ్య ప్రయోజనాలపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఆయుర్వేద నిపుణులతో పాటు...
News

తిరుమలలో జూన్ 26 నుంచి జ్యేష్ఠాభిషేకం

తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ‌ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేట్లుగా మూడు రోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని...
1 130 131 132 133 134 3,086
Page 132 of 3086