News

News

సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్‌ సంప్రదాయంలో భాగంగా బంగారు వజ్రఖచిత సింహాసనం అమరిక జరిగింది. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు కొనసాగాయి. లాకర్లలో భద్రపరిచిన...
News

అక్టోబర్‌ 3 నుంచి.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న విజయదశమి వేడుకతో ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది....
News

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన హమీద్ అలీకి 20ఏళ్ళ ఖైదు

త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లా కైలా షహర్‌ నివాసి అయిన 70 ఏళ్ళ హమీద్ అలీకి జిల్లా సెషన్స్ జడ్జి 20ఏళ్ళ జైలు శిక్ష, రూ 20వేల జరిమానా విధించారు. ఆరేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి అతనికి ఈ...
News

వచ్చే నెల 1,2, తేదీల్లో జనజాతి సమ్మేళనం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విజయనగరంలో అక్టోబర్‌ 1, 2 తేదీలలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎ. ఆనంద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను స్థానిక కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ఎస్‌డీ అనిత...
News

అస్సాంలో ఘర్‌వాపసీ: సనాతన ధర్మంలోకి తిరిగొచ్చిన రెజీనా బేగం

స్సాంలో ఓ ముస్లిం యువతి సనాతన ధర్మంలోకి తిరిగొచ్చింది. ఇస్లాంను వదిలిపెట్టి ఘర్‌వాపసీ అయింది. నగావ్‌లోని శ్రీశ్రీ జఖలబంధ సత్రంలో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం నాడు జరిగింది. అర్చన, పూజ తదితర హిందూ సంప్రదాయాలను పూర్తి చేసుకుని ఆ...
News

ఆ స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి

ప్రకాశం జిల్లా గిద్దలూరు–నంద్యాల రైలు మార్గంలో దిగువ మిట్టపల్లి– దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకుని భవిష్యత్‌ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్‌...
News

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం

రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయానికి గొప్ప విశిష్టత లభించింది. జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఈ క్షేత్రం గుర్తించబడింది.2024 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఉత్తమ పర్యాటక గ్రామాల...
News

17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. తాజాగా ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది...
1 1,318 1,319 1,320 1,321 1,322 3,072
Page 1320 of 3072