News

News

శ్రీకాకుళంలో ‘గోవు ఘోష విను గోవిందా’

బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో 'గోవు ఘోష విను గోవిందా' అంటూ గోమాతతో చారిత్రక శివాలయం శ్రికాకుళం నగరం బలగ మెట్టు వద్ద ఉన్న చారిత్రిక శివాలయం వద్ద...
News

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడు...
News

దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నమని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు.విజయవాడలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ...
News

13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే...
News

పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానం ఎన్నటికీ విజయవంతం కాబోదని జోస్యం...
ArticlesNews

సర్జికల్‌ స్ట్రైక్‌: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..

పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్‌ ఉగ్రవాదులు...
News

తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…

శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అనుగ్రహభాషణం చేయనున్నారు....
News

మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు

రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు. 500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న...
1 1,317 1,318 1,319 1,320 1,321 3,072
Page 1319 of 3072