News

News

తిరుపతిలో వారాహి డిక్లరేషన్

సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్‌ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నా’ అని తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా.. ఒకేలా...
News

సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం : పవన్ కల్యాణ్

సనాతన ధర్మాన్ని ముట్టుకున్న ఎవరైనా మాడి మసైపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్‌ సభలో ఆయన మాట్లాడారు. విగ్రహం తల నరికేశారు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాల్ని ఏడుకొండలవాడికి నైవేద్యంగా పెట్టారు....
ArticlesNews

పెదనందిపాడు ఉద్యమ సారధి – ‘‘ఆంధ్రా శివాజీ’’

( అక్టోబరు 4 - పర్వతనేని వీరయ్య చౌదరి జయంతి ) శాంతియుతంగా ఉన్న బహిరంగ విప్లవం...దీనిని శాసనోల్లంఘన ఉద్యమం లేక సహాయ నిరాకరణోద్యమం అనేకంటే విప్లవం అనడం సమంజసం…భారతదేశాన బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులనే కదిలించివేసిన ఉద్యమం ఇది..నాటి బ్రిటిష్ అధికారులు...
News

‘కంబోడియా’ ఉచ్చు నుంచి 60 మంది భారతీయులకు విముక్తి

కంబోడియాలో స్కాం కార్యకలాపాల్లో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని జిన్‌బే-4 అనే ప్రాంతం నుంచి రక్షించారు. వీరిని క్షేమంగా మాతృదేశానికి తిరిగి పంపించే...
News

రేపటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈరోజు టీటీడీ ఈఓ పాత్రికేయులతో మాట్లాడుతూతొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు...
News

విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే, విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే...
News

ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి

ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్‌ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో వెలసిన పలు దేవాలయాలను ఆయన సందర్శించారు. దేవాలయాలపై పిచ్చిమొక్కలు మొలవడంపై ఆలయ కమిటీ...
News

అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు...
1 1,310 1,311 1,312 1,313 1,314 3,073
Page 1312 of 3073