దేశసేవను దైవసేవగా భావించిన పరమాచార్యులు
విద్యారణ్యులు జయంతి భారతదేశం పరాయి పాలనలో మగ్గుతున్న కాలం. మతమార్పిడులు పెచ్చుమీరిన సమయం. ఒకరోజు మహారాజు హరిహరరాయలు తన పరివారంతో వేటకు బయల్దేరారు. వారికి దారి చూపిస్తూ పరుగులు తీస్తున్న వేటకుక్కలపైకి హఠాత్తుగా పొదల్లోంచి కుందేళ్లు దూకి తరిమికొట్టసాగాయి. రాజు ఆశ్చర్యపోయాడు....







