దేశంలోని హిందూ దేవాలయాలను హిందువులకే అప్పగించాలి : విశ్వ హిందూ పరిషత్ డిమాండ్
దేశంలోని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిలింద్ పరాండే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడిన ఆయన, హిందూ...







