వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చనున్న కొత్త క్రూజ్ క్షిపణి
భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి (ఎల్ఆర్ఎల్ఏసీఎం) భారత్కు అదనపు బలాన్ని ఇవ్వనుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని తోమహాక్ క్షిపణితో పోలుస్తున్నారు. సుదూర లేదా పటిష్ఠమైన లక్ష్యాల్ని ఛేదించాలనుకున్నప్పుడు అగ్రరాజ్యం ఎక్కువగా తోమహాక్లను...







