రాయచూర్ 29 గ్రామాల్లో మొహర్రం బహిరంగ కార్యక్రమాలపై నిషేధం
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో మొహర్రం సందర్భంగా నిర్వహించే బహిరంగ కార్యక్రమాలు, ఊరేగింపులపై 29 గ్రామాల్లో తాత్కాలిక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. జిల్లా మేజిస్ట్రేట్ పోవిత ఎస్. జారీ చేసిన...







