మోసపూరిత మతమార్పిళ్లు అడ్డుకోండి సుప్రీంకోర్టులో పిటిషన్
దేశంలో మోసపూరిత, బలవంతపు మతమార్పిళ్లను నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాసిక్లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మార్పిళ్లు, లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. మోసపూరిత మతమార్పిళ్లు దేశ సార్వభౌమత్వానికి,...







