News

ArticlesNews

ఆదర్శప్రాయం రామబంటు తత్వం

( మే 12  - హనుమజ్జయంతి  ) అచంచల భక్తికి, అద్వితీయ శక్తికి తార్కాణం ఆంజనేయ స్వామి. వినయానికి, అభయానికి నిలువుటద్దం ఆ పవనసుతుడు. అబ్బురపరిచే ఆయన గుణగణాలు మానవాళికి మార్గదర్శకాలు. రామబంటు తత్వం అద్భుతం, ఆదర్శప్రాయం. హనుమంతుడి పేరు వినగానే...
News

ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా

గతేడాది మే నెలలో భారత్‌తో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక ఘర్షణ సమయంలో తాము పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా సాయం అందించామని చైనా తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. పాకిస్థాన్ వైమానిక దళానికి (PAF) చెందిన చైనా ఫైటర్ జెట్ల పనితీరును పర్యవేక్షించేందుకు తమ...
News

ఏబీవీపీకి ఓ సంస్థాగత రూపం ఇచ్చింది కేల్కర్ : హోసబళే

డాక్టర్ హెడ్గేవార్ వారసత్వానికి యశ్వంత రావు కేల్కర్ నిజమైన వారసులని దేవరస్ జీ పదే పదే చెప్పేవారని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఏబీవీపీ పటిష్ట పునాదులపై, సూత్రాలపై నిర్మితమైందని, ఆ సూత్రాలను అందించింది కేల్కర్ అని తెలిపారు....
News

నిదాఖాన్ కి ఆశ్రయం కల్పించిన ఎంఐఎం నేత అరెస్ట్

నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తప్పించుకోవడానికి సహాయపడిన ఎంఐఎం కౌన్సిల్ అబ్దుల్ మతీన్ పటేల్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితురాలు నిదాఖాన్ 25 రోజులపాటు కనిపిచంకుండా పోయారు. ఇందులో అబ్దుల్ మతీన్ దే కీలక...
News

యుద్ధంలో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం : ఆస్ట్రియా విశ్లేషకుడు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేసిన దాడులపై ఆస్ట్రియా వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్‌ కూపర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్‌ దాడులను స్పష్టమైన సైనిక విజయంగా...
News

సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'సోమనాథ్ అమృత్ మహోత్సవ్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని...
News

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో ప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శ దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర...
News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయానికి మొబైల్ రైతు బ‌జార్

  ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో ఎన్టీఆర్ జిల్లా   క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మొబైల్ రైతు బ‌జార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన...
1 120 121 122 123 124 3,009
Page 122 of 3009