News

News

హరిద్వార్‌లో VHP ‘‘కేంద్రీయ సంత్ మార్గదర్శక్ మండల్’’ సమావేశాలు

విశ్వహిందూ పరిషత్ కి చెందిన ‘‘కేంద్రీయ సంత్ మార్గదర్శక్ మండల్’’ సమావేశాలు హరిద్వార్ లోని నిష్కామ సేవా ట్రస్ట్ లో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశానికి భారత దేశంలోని వివిధ పీఠాలకు చెందిన స్వామీజీలు, అఖాడాలు,...
News

కాశ్మీర్ జొలికొస్తే మాత్రం ఊరుకోబోము

కాశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అదర్భాగమేనని.. దాని జొలికొస్తే మాత్రం ఊరుకోబోమని పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో జరగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి-UNHRC 62వ సమావేశాల్లో పాకిస్తాన్, ఓఐసీ దేశాలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై...
News

మరోసారి విషం చిమ్మిన భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్,

అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, పచ్చి భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మైనారిటీల భద్రత పేరుతో దేశంపై విషం చిమ్మింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీలపై పలు సందర్భాల్లో ఒమర్ ఆరోపణలు చేసింది. కాశ్మీర్...
News

ఉత్తరాఖండ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్టు.. భారీగా ఆయుధాలు, హెరాయిన్ స్వాధీనం

ఉత్తరాఖండ్‌లోని ఉధం సింగ్ నగర్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) కీలక ఆపరేషన్ నిర్వహించి ఇషాన్ ప్రీత్ సింగ్ అనే అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు...
News

నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన

నక్సల్ రహిత భారత్ లక్ష్య సాధనపై కేంద్ర హోం శాఖ ప్రకటన జారీ చేసింది. దేశ అంతర్గత భద్రతలో భాగంగా హోం శాఖ కీలక మైలురాయిని చేరిందని ప్రకటించింది. ఈ మేరకు నక్సలిజం అణచివేతపై నివేదికను విడుదల చేసింది. నక్సల్ రహిత...
News

అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ భద్రతా ఏర్పాట్లు.. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం

దేశంలోని హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...
News

హిందువుల ఆందోళనలను విస్మరించరాదు దేవాలయం సమీపంలో చర్చి నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు స్టే..

ఒక దేవాలయం సమీపంలో చర్చి నిర్మాణాన్ని స్థానిక హిందూ సమాజం పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నప్పుడు వారి ఆందోళనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులోని కలపట్టి ప్రాంతంలో శతాబ్దాల చరిత్ర కలిగిన...
ArticlesNews

ఆధ్యాత్మిక యాత్రల విశిష్టత

భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక యాత్రలకు విశిష్ట స్థానం ఉంది. పురాతన కాలం నుండి భారతీయులు తీర్థయాత్రలను కేవలం దేవాలయ దర్శనాలుగా కాకుండా, ఆత్మశుద్ధికి, భక్తి వికాసానికి, ధార్మిక చైతన్యానికి మార్గాలుగా భావించారు. దేవుని సన్నిధిని చేరుకోవాలనే తపనతో, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే...
1 120 121 122 123 124 3,086
Page 122 of 3086