News

News

పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తున్న అహ్మద్, హమాద్‌ అరెస్టు

సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇతరులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిఘా ఆధారిత ఆపరేషన్ ద్వారా ఇద్దరు నిందితులు మోసైబ్ అహ్మద్,...
ArticlesNews

సమాజానికి స్ఫూర్తి కందకుర్తి

కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగం.. నాగపూర్‌లో జన్మించి యుగాలకు సరిపడ కార్యాన్ని ప్రారంభం చేసినటువంటి డాక్టర్ కేశవ బలిరాం హెడ్గెవార్ (డాక్టర్జీ) పూర్వీకుల గ్రామం కందకుర్తి అని మనందరికీ తెలుసు. వారు నాగపూర్‌లో జన్మించి,...
News

ఉత్తరాఖండ్‌లో ‘సౌరభ్ చికెన్ బిర్యానీ’ పేరుతో దుకాణాన్ని నడుపుతున్న రషీద్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపూర్ లో ఒక దుకాణం పేరుకు సంబంధించి మరోసారి వివాదం చెలరేగింది. ‘సౌరభ్ చికెన్ బిర్యానీ’ అనే పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ Zomato ద్వారా బిర్యానీ ఆర్డర్ చేసిన ఒక యువకుడికి అనుమానం కలగడంతో ఈ...
News

మతమార్పిడి యత్నం కేసు… ఇద్దరు ముస్లిం యువతులపై ఎఫ్ఎఆర్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

సహ విద్యార్థినితో బురఖా ధరింపజేసేందుకు, ఆమె ఇస్లాం మతం స్వీకరించేందుకు ఒత్తిడి చేశారంటూ ఆరోపణ ఎదుర్కొంటున్న ఇద్దరు 12వ తరగతి విద్యార్థినులపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. నిందితురాళ్లైన యువతులపై ఉత్తర్ ప్రదేశ్ మతమార్పిడుల నిరోధక చట్టం...
News

కుజుమండి తింటున్న‌ట్టుగా కృష్ణుడి పోస్ట‌ర్‌.. క‌స్ట‌డీలోకి రెస్టారెంట్ ఓన‌ర్లు

కేర‌ళ‌లో రెండు రెస్టారెంట్ల‌కు చెందిన ఓన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భ‌గ‌వానుడు కుజుమండి మాంసాహారం తింటున్న‌ట్లుగా ఇటీవ‌ల ఓ పోస్ట‌ర్ క్రియేట్ చేశారు. మ‌ల‌యాళం కొత్త సంవ‌త్స‌రం విషు సంద‌ర్భంగా ఓ రెండు రెస్టారెంట్లు ఆ పోస్ట‌ర్‌ను తయారు చేసి...
ArticlesNews

సనాతన ధర్మ సంరక్షణం శంకర విజయం

( ఆది శంకరాచార్యులు జయంతి ) ముప్ఫై రెండేళ్ల యువకులు ఈనాడు జీవన పోరాటంలో నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ చికాకులు అంటూ కాలం తో పరిగెడుతున్నారు. కానీ కొన్ని శతాబ్దాల క్రిందట ఒక ముప్ఫై...
News

చార్‌ ధామ్‌ యాత్ర ప్రారంభం

ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా...
1 120 121 122 123 124 2,970
Page 122 of 2970