News

ArticlesNews

యువతే దేశ భవిష్యత్తు

‘దేశానికి, సమాజానికి వ్యక్తి బాగా ఉపయోగపడేది యువకుడిగా ఉన్నప్పుడే. వృద్ధుడయ్యాక అయ్యో నాకు తెలియక ఈ తప్పులు చేశాను.. అని అనుకున్నా పశ్చాత్తాపం మిగులుతుంది తప్ప చేయడానికి ఏమీ ఉండదు. ఏం చేయాలన్నా యువకులుగా ఉన్నప్పుడే చేయాలి. యువత సన్మార్గంలో నిలదొక్కుకుంటే...
News

హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం కోరతాం

భారత్‌లో తలదాచుకుంటున్న తమ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దారుణంగా అణచివేయడంతో 753...
News

బాకు వేదికగా.. నేటి నుంచి కాప్‌-29 సదస్సు

పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)’ 29వ సదస్సు అజర్‌బైజాన్‌ రాజధాని బాకు వేదికగా సోమవారం ప్రారంభం కానుంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చించనున్నారు....
News

కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది అర్ష్‌ దల్లా అరెస్టు

భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కెనడాలో గతేడాది జులైలో హత్యకు గురైన ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌...
News

మహారాష్ట్రలో ‘‘ఓటు జిహాద్’’.. రంగంలోకి 400 ఎన్జీవోలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని NGOల పనులు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం ఓటర్లను కూడగట్టడానికి ఈ NGO లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మత ఛాందసాన్ని, మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా...
News

తిరుమలలో ఘనంగా పుష్పయాగం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది.తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్...
News

అయోధ్య రామాలయ నిర్మాణ పనుల్లో మరింత జాప్యం

అయోధ్య‌లోని రామాల‌య నిర్మాణ ప‌నులు పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. శిఖ‌ర ప‌నులు పూర్తి చేసేందుకు మరో మూడు నెల‌ల సమయం పడుతుందని ఆలయ నిర్మాణ క‌మిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా తెలిపారు. గతంలో నిర్ణయించిన మేరకు...
News

రామేశ్వరం కెఫే ఘటనలో పాక్‌ ముష్కరుడి హస్తం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్‌ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్‌ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్‌ ప్రస్తుతం...
1 1,236 1,237 1,238 1,239 1,240 3,075
Page 1238 of 3075