News

ArticlesNews

25 ఏళ్లుగా లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ సేవ చేస్తున్న ఒడిశా ట్రీమ్యాన్

ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న...
ArticlesNews

వేసవి ఎండల నుంచి మూగజీవాలు, పక్షులను కాపాడేందుకు కృషి నీరు, ఆహారం ఏర్పాటు

రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భగభగ మండే వేసవిలో నీరు, ఆహారం లభించక విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో...
News

భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్న పాక్‌ గ్యాంగ్‌స్టర్‌…

భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 2024లో పంజాబ్‌ యూట్యూబర్‌ రోజెర్‌ సంధూ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఐఎస్‌ఐతో సంబంధమున్న పాక్‌ గ్యాంగ్‌స్టర్‌ పేరు బయటకు...
ArticlesNews

ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం ఇదీ…

2025 వ సంవత్సరం సంఘ కార్యశతాబ్ది సంవత్సరం. ఈ సందర్భంగా సంఘ్ సమాజంలోని అన్ని వర్గాలకూ మరింత చేరువకావడానికి రకరకాల కార్యక్రమాలను యోజన చేస్తోంది. అలాగే ‘‘పంచ పరివర్తన్’’ అనే అంశాన్ని కూడా సమాజం ముందుకు తెచ్చింది. కార్య శతాబ్ది కార్యక్రమాల...
News

ఆనందమయ జీవితానికి ఆధ్యాత్మికతే సాధనం: శ్రీశ్రీ రవిశంకర్‌

జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని శ్రీశ్రీ రవిశంకర్‌   తెలిపారు. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై కొత్తగా...
News

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది....
News

శంబర పోలమాంబ వనం గుడి అభివృద్ధికి నిధులు మంజూరు

గిరిజన ప్రాంతాల ఆధ్యాత్మిక సంప్రదాయాలు, దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. మక్కువ మండలం శంబర గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీ శంబర పోలమాంబ వనం గుడి...
News

బీఎన్‌పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత వ్యతిరేక ప్రసంగంపై ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత మధ్య అక్కడి కొందరు నేతల నుంచి భారత వ్యతిరేక వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు అల్తాబ్ హుస్సేన్ మొల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయనకు సంబంధించిన ఒక...
1 119 120 121 122 123 3,009
Page 121 of 3009