జాతీయవాద దార్శనికులు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ
( జూన్ 23 - శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ) డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత రాజకీయ చరిత్రలో జాతీయవాద భావజాలానికి పునాది వేసిన మహోన్నత నాయకుడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక జాతీయవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థలో...







