News

ArticlesNews

జాతీయవాద దార్శనికులు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ

( జూన్ 23 - శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ) డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత రాజకీయ చరిత్రలో జాతీయవాద భావజాలానికి పునాది వేసిన మహోన్నత నాయకుడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక జాతీయవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థలో...
News

నవధాన్యాల విత్తన గుళికల తయారీ కార్యక్రమం

ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలు, విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల...
News

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే

భారత పురావస్తు శాఖ.. అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక సంపదను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తోంది. అటవీ శాఖ సహకారంతో అభయారణ్యాల్లో వాటి జాడను కనుగొనే పనిలో పడింది. శేషాచలం...
News

అయోధ్యలో తిరుమల మోడల్… టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన

అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రతిపాదన చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం...
News

ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ..

భారత నౌకాదళ శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. తీవ్రంగా ఖండించిన బాబూలాల్ మరాండీ

ఝార్ఖండ్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఆర్ఎస్‌ఎస్‌ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12.36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు గుర్తు తెలియని...
ArticlesNews

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రేరణాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...
News

“నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.

రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది. కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి...
1 118 119 120 121 122 3,086
Page 120 of 3086