News

News

‘కృష్ణావతారం చిత్రానికి ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పన్ను మినహాయింపు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మం, కృష్ణ తత్వంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్ (హృదయం)' చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల లోక్...
ArticlesNews

నడిచే దేవుడు – కంచి పరమాచార్య వైభవం

"యుగాల చీకటిని చీల్చే జ్ఞాన భానుడు ఆయన.. నిశ్శబ్దంతోనే వేల సందేహాలను పటాపంచలు చేసే మౌన ముని ఆయన. కాషాయ వస్త్రమే కవచంగా, చిరునవ్వే ఆయుధంగా, కాలినడకనే తపస్సుగా మలచుకున్న ధర్మ స్వరూపం. ఆయనే కంచి కామకోటి పీఠం 68వ జగద్గురువులు,...
ArticlesNews

టిప్పు సుల్తాన్: చరిత్ర మరుగున పడిన చీకటి వాస్తవాలు – ఒక సమగ్ర విశ్లేషణ

భారతదేశ చరిత్రలో టిప్పు సుల్తాన్ పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ఆయనను బ్రిటీష్ వ్యతిరేకిగా చూపిస్తున్నప్పటికీ, చారిత్రక రికార్డులు మరియు ప్రాథమిక మూలాలు ఆయన పాలనలోని భయంకరమైన మతపరమైన అణచివేతను చాటిచెబుతున్నాయి. 1. బలవంతపు మతమార్పిడులు మరియు ఊచకోత టిప్పు సుల్తాన్...
ArticlesNews

సమరసత : భారతీయ ‘స్వ’ తత్వానికి అంతర్గత స్వరూపం

భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం మరియు జీవన విధానానికి మూలాధారం “ఏకత్వం”. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవిలో ఒకే పరమ చైతన్యం విరాజిల్లుతోందని భారతీయ ఋషులు వేల ఏళ్ల క్రితమే ప్రకటించారు. “వసుధైవ కుటుంబకం”, “ఏకం సత్” వంటి భావనలు మన...
News

అక్రమంగా తరలిస్తున్న పశువులు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లాలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నారాయణవలస సంత నుంచి విశాఖపట్నం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న గోవుల వాహనాన్ని నరసన్నపేట పోలీసులు  పట్టుకుని సీజ్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు, తొమ్మిది ఆవులతో వెళ్తున్న...
News

స్క్రాప్ గిడ్డంగిపై పోలీసుల దాడి.. బట్టబయలైన దేవాలయాల దొంగతనాల ముఠా

అస్సాం రాష్ట్రం నాగాం జిల్లాలోని ఒక స్క్రాప్ గిడ్డంగిపై పోలీసులు నిర్వహించిన దాడిలో దేవాలయాల నుండి దొంగతనాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్న పెద్ద ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో హమీద్ అలీ, అతని కుమారుడు అజారుద్దీన్ కీలక సభ్యులుగా ఉన్నట్లు...
News

సోమనాథ్ స్ఫూర్తితో కైలాసగిరి అభివృద్ధి : పి.వి.ఎన్.మాధవ్

విశాఖలోని కైలాసగిరిపై త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. నగరంలోని కైలాసగిరి వేదికగా జరిగిన 'స్వాభిమాన్ పర్వ' కార్యక్రమం ఆధ్యాత్మికత, జాతీయ భద్రత అంశాల కలయికగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ...
News

పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రభుత్వ నిర్వహణలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఉద్యోగులకు కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. వీరి వేతనాలు, పని ప్రదేశంలో పరిస్థితులపై సమీక్ష కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ లేదా...
1 117 118 119 120 121 3,009
Page 119 of 3009