News

News

అల్-ఖైదా తరహాలో ఏఐఎంఐఎం పనితీరు : నితేష్ రాణే

మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే ఏఐఎంఐఎంపై తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌కు ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ ఆశ్రయం కల్పించారన్న...
News

నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన ఇల్లు కూల్చివేతకు నోటీసులు

మహారాష్ట్రలో నాసిక్‌లోని టీసీఎస్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మాతమార్పిళ్ల కేసు లో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటినుంచి 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ ఇంటిని...
News

మహారాణా ప్రతాప్ ఊరేగింపుపై రాళ్ల దాడి

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా దేహ్రా గ్రామంలో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊరేగింపుపై కొందరు ముస్లింలు రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం....
News

హిందూ విద్యార్థులపై ఇస్లామిక్ ఆచారాల ఒత్తిడి చేసిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా జలాలాబాద్ సరాయ్ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ముస్లిం ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులను ఇస్లామిక్ ఆచారాలు పాటించమని ఒత్తిడి చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అంజర్ అహ్మద్, మహమ్మద్ గుల్ ఎజాజ్‌గా గుర్తించిన ఈ ఉపాధ్యాయులు హిందూ...
News

సనాతన ధర్మం శాశ్వతం : హోసబళే

సనాతన ధర్మం అనేది శాశ్వతమైందని, అది ఎప్పటికీ నశించదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. సనాతన ధర్మం అనేది ఈ జాతి ఆత్మ అని, చైతన్యం అని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే ఎమ్మెల్యే,...
News

బీఎస్ఎఫ్ అధీనంలోకి 45 రోజుల్లో సరిహద్దు ఫెన్సింగ్..

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి  జరిపిన తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ కోసం భూమిని బీఎస్ఎఫ్‌కు ఈరోజు నుంచే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ...
News

పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్  తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో తాము ధైర్యంగా నిలబడ్డామని, కాల్పుల విరమణ కోసం భారత్...
News

బెంగాల్ రాజకీయాలపై బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. బెంగాల్‌లో బీజేపీ బలపడుతుండటంతో అక్కడి పరిణామాలపై బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ ఎంపీ నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్...
1 116 117 118 119 120 3,009
Page 118 of 3009