News

News

ధనుర్మాసంలో వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 13, 14, 20, 21, 27, 28 తేదీల్లో మచిలీపట్నం డిపో నుంచి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ పెద్దిరాజు తెలిపారు. అప్పనపల్లి బాలబాలాజీ, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, గొల్లలమామిడాడ కోదండరామస్వామి, అన్నవరం...
ArticlesNews

హైందవ శంఖారావం మరో ధార్మిక స్వాతంత్ర్య పోరాటం

సనాతన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు, సంస్కృతికి మూల స్తంబాలు, అనాదిగా ధర్మ ప్రచార కేంద్రాలు మన ఆలయాలు. హిందూ సమాజ సంఘటనాశక్తికి, సామాజిక సమరసతకు కేంద్రాలు ఆలయాలు. అద్భుత శిల్పకళా సంపదలకు నిలయాలు మన దేవాలయాలు. గ్రామ పాలనా కేంద్రాలుగా, న్యాయ...
News

బంగ్లాదేశ్ లో హిందువులపై అకృత్యాలను ఆపండి : ఆరెస్సెస్ డిమాండ్

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే డిమాండ్ చేశారు. అంతేకాకుండా అన్యాయంగా అరెస్టైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని కూడా విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్...
News

బంగ్లాపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ నాయకుడు, ఆఽధ్యాత్మిక వేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుతో పాటు హిందువులపై జరుగుతున్న దాడులు, హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ 68 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో ఓ హైకోర్టు...
News

బంగ్లాదేశ్ లో హిందువులపై అకృత్యాలను తక్షణమే ఆపాలి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే డిమాండ్ చేశారు. అంతేకాకుండా అన్యాయంగా అరెస్టైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని కూడా విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్...
ArticlesNews

సంస్కరణల వెలుగు జాడ గురజాడ

( నవంబర్ 30 - గురజాడ అప్పారావు వర్ధంతి ) నన్నయ నుండి ఆరంభమైన ఆంధ్ర సాహిత్యం 19వ శతాబ్ది వరకు పౌరాణిక కథలతో, పద్యాలతో సాహితీయానం సాగించింది. సాహితీ సంస్కరణ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం నవల, ప్రహసనం వంటి ప్రక్రియలను...
News

పాకిస్తాన్‌ : 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య

పాకిస్తాన్‌లో షియా - సున్నీల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణాల సంఖ్య 100కు చేరింది. గ‌త వారం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో షియా- సున్నీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. జిల్లాలోని పరాచినార్ ప్రాంతంలో 200 మంది షియా...
News

సంభాల్ ఘర్షణలపై ఉత్తర్వులు ఇవ్వొద్దని ట్రయిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం

ఉత్తరప్రదేశ్ సంభాల్‌ లోని షాహి జామా మసీదు మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగిన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ, ట్రయిల్ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా...
1 1,196 1,197 1,198 1,199 1,200 3,076
Page 1198 of 3076