News

ArticlesNews

ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్‌ఐ సర్వేకు అనుమతినిచ్చింది. పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలు తదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది....
News

భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మామూలుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. అయితే పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా...
News

నన్ శిక్షణ పొందుతున్న మైనర్ అమ్మాయిని గర్భిణీ చేసిన చర్చ్ ఫాదర్

ఏలూరు పట్టణంలో డయోసీస్ ఆఫ్ ఏలూరు నిర్వహిస్తున్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్‌లో ఘోరం జరిగింది. చిన్నారి శిశువు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుకుంటున్న నంద్యాలకు చెందిన విద్యార్ధినికి...
News

కామథేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’

నిర్విరామంగా 20 నిమిషాల పాటు శంఖారావాన్ని పూరించడంలో జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి అనేక రికార్డులను, అవార్డులను, సువర్ణ ఘంటా కంకణాలు సాధించిన శంఖారావ యు‘గళం’ డాక్టర్‌ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ దంపతులకు...
News

బంగ్లాలో హిందువులపై దాడులు.. ఉత్తర భారతంలో భారీ నిరసన ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉత్తర భారతంలోని పలు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. హిందువుల నరమేధాన్ని బంగ్లాదేశ్‌ నిలుపు చేయాలని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి జోక్యం...
News

పాస్టర్ ప్రార్థనలతో బాలిక బలి

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన చేజర్ల మండలం ఆదురుపల్లిలో చోటుచేసుకుంది. బాధిత బంధువులు, స్థానికుల వివరాల మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ...
News

నా గ్రామమే నా తీర్థ క్షేత్రం

ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కోలుకుల గ్రామంలో నా గ్రామమే నా తీర్థ క్షేత్రం కార్యక్రమంలో భాగంగా శ్రీ...
News

తిరుమలలో డిసెంబరు 12న చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి వేడుకలు ఈ నెల 12న ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.పౌరాణిక నేపథ్యం ప్రకారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషగిరులమీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్రతీర్థమగు చక్రతీర్థం వెలసిఉంది. ప్రతీ ఏడాది తమిళకార్తిక...
1 1,175 1,176 1,177 1,178 1,179 3,077
Page 1177 of 3077