News

News

భక్తుల మనోభావాలు గౌరవించాలి

శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను స్వామి వారి భక్త బృందం ఖండించింది.విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడారు. ఆదిశంకరులు స్థాపించిన పీఠాల్లో...
News

హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి

బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీరం ఓడ్డున పరమ శివునికి ప్రత్యేక పూజలు,విశేష అభిషేకాలు నిర్వహించారు .అనంతరం...
ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 - న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
News

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

ప్రకృతి వనరులను కాపాడుకోవా­లని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి చౌదరి కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికారత సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ప్రకృతి ఆధారిత పంటలు మేళా కార్యక్రమంలో భాగంగా...
News

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దేవస్థాన ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన...
ArticlesNews

ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం

అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె...
News

కళాశాలలో యథేచ్ఛగా క్రైస్తవ ప్రార్థనలు

తెలంగాణలోని హసన్ పర్తి టీజీఆర్ జేసీ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా క్రైస్తవ ప్రార్థనలు జరిగాయి. గురువారం రోజు రాత్రి క్రైస్తవ పాస్టర్లు కాలేజీలోకి యదేచ్ఛగా చొరబడి, ప్రచారం చేస్తూ, ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను బలవంతంగా మతం మారడానికి ప్రోత్సహించారు. ఇవన్నీ...
ArticlesNews

కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి

దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
1 1,165 1,166 1,167 1,168 1,169 3,077
Page 1167 of 3077