News

News

భవానీ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక యాప్

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. భవానీ దీక్షల విరమణ కోసం సుమారుగా ఐదు లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే సామాన్య...
News

శ్రీరంగానికి చెందిన ఆలయ కార్యకర్తను అరెస్ట్ చేసిన డిఎంకె ప్రభుత్వం

తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన ఆలయ కార్యకర్త రంగరాజన్ నరసింహన్‌ను చెన్నయ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేసారు. సామాజిక మాధ్యమాల్లో రంగరాజన్ నరసింహన్ చేసిన ఒక పోస్ట్ కారణంగానే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రంగరాజన్ నరసింహన్… తమిళనాడు...
News

ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు

భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనదే కాక నిత్యనూతనమైనదని , ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డా. వినయ్ సహస్రబుద్ధే చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి రంగనాథానంద 116 వ జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని...
News

కబేళాకు తరలిస్తున్న గోవులు పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఒకటో వార్డు పరిధిలోని పార్వతీశంపేట వద్ద అక్రమంగా కబేళాకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నట్టు ఎస్‌ఐ కె.వెంకటేష్‌ తెలిపారు. శుక్రవారం కొత్తూరు మండలం బలద సంత నుంచి 34 ఆవులను అదే మండలానికి చెందిన నిచ్చెర్ల మల్లేష్‌,...
News

సంభాల్ వివాదంపై విపక్షాలకు యోగి ధీటుగా సమాధానం

సంభాల్ వివాదంపై విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో రెచ్చగొట్టే ఉపన్యాసాల కారణంగానే సంభాల్‌లో వాతావరణం దిగజారినట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు...
News

ఈసారి ప్లాస్టిక్‌రహిత కుంభమేళా: కిషన్‌రెడ్డి

కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు...
News

హిజాబ్‌ లేకుండా పాట.. ఇరాన్‌ గాయని అరెస్ట్‌

హిజాబ్‌ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఇరాన్‌ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. సారి నగరంలో అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్‌ మిలాద్‌ చెప్పారు. ఆన్‌లైన్‌ కచేరీలో ఆమె హిజాబ్‌...
News

‘బస్తర్‌’లో మావోయిజం ఖాళీ!

ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్‌కౌంటర్‌లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్‌ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు...
1 1,164 1,165 1,166 1,167 1,168 3,077
Page 1166 of 3077