News

News

‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ చర్యనా….సుప్రీంకోర్టు

‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ చర్యనా....సుప్రీంకోర్టు ‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ నేరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏదైనా మతానికి చెందిన పేరునుగానీ, నినాదాన్నిగానీ ఎలుగెత్తి చెప్పడం తప్పు ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది. మసీదు లోపల జై శ్రీరాం అన్న నినాదాలు...
News

రైళ్ళను పట్టాలు తప్పించడం ఎలా?: యూపీ మదరసాల్లో శిక్షణ

రైళ్ళను ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించిన సంఘటనలు ఇటీవల మన దేశంలో చాలా వెలుగు చూసాయి. అయితే, రైళ్ళను పట్టాలు తప్పించడం ఎలా అన్న విషయాన్ని ప్రత్యేకంగా కొన్ని మదరసాల్లో నేర్పిస్తున్నారు. ఆ కుట్రకు సంబంధించిన విషయాలు ఎన్ఐఏ-ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడయ్యాయి....
News

శంబల: ఇటీవల తెరిచిన ఆలయం దగ్గరి బావిలో దొరికిన విగ్రహాలు

ఉత్తరప్రదేశ్‌లోని శంబలలో (సంభాల్) భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారులు ఇటీవల తెరిపించిన శివాలయం దగ్గరున్న బావిలో దేవీ దేవతల విగ్రహాలు దొరికాయి. శివ-హనుమాన్ ఆలయం దగ్గర ఉన్న బావిలోకి చాలా శిథిలాలు విసిరేసారని సంభాల్...
News

మహా కుంభమేళా.. 45 కోట్ల మంది యాత్రికుల కోసం ఏర్పాట్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యటకుల కోసం సన్నాహాలు చేశామని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
ArticlesNews

జాతీయోద్యమ ప్రదీప్తం గరిమెళ్ల సత్యనారాయణ సాహిత్యం

( డిసెంబర్ 18 - గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి ) "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ...
News

వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో...
News

ఇస్లాంని వీడి.. తిరిగి సనాతన ధర్మంలోకి 45 కుటుంబాలు

యూపీలోని 45 కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. యూపీలోని హాపూర్ ప్రాంతంలో సంవత్సరాల క్రితం ఈ కుటుంబాలు ఇస్లాంని స్వీకరించాయి. తిరిగి ఇప్పుడు హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన పేరును సన్సార్...
News

“సొంత డబ్బుతో సాంస్కృతిక వికాసానికి బాటలు వేసిన హోల్కర్’’

18 వ శతాబ్దం లోనే రాణి అహిల్యా భాయ్ హోల్కర్ మహిళా సాధికారత గురించి పనిచేసిందని వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి అన్నారు.హన్మకొండ లోని వివేకానంద యోగా కేంద్రంలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో హిందుత్వం – సనాతనం,...
1 1,163 1,164 1,165 1,166 1,167 3,077
Page 1165 of 3077