News

News

శ్రీశైలంలో అన్యమతప్రచారంపై నిషేధం

దేవాదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. హిందూయేరత మతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు, మొదలగువాటిని శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రదర్శించటం...
News

తిరుపతి స్థానికులకు జనవరి 5న శ్రీవారి ప్రత్యేక ఉచిత దర్శనం టికెట్లు

తిరుపతి, సమీప మండలాల ప్రజలకు స్వామి వారి దర్శనం మరింత సులువు కానుంది. ఇప్పటికే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేకంగా ఉచిత దర్శనం కలిగించనున్నారు. ఇందుకు అవసరమైన టికెట్లు తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల...
News

పశువధ ఆపేంత వరకూ పోరాటం : గోసేవా సమితి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి పంచాయితీ పరిధిలోని సత్యవాడ రోడ్డులో చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న పశు వధకు జిల్లా కలెక్టర్‌ బాధ్యురాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రామరాజ్యం వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి తెలిపారు. తణుకులో తణుకు గోసేవా సమితి...
News

తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ !

తెలుగు ప్రజలు ఎంతో పవిత్రమైన ప్రాంతంగా పరిగణించే తిరుపతిలో అపచారం జరిగింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. అన్నమయ్యను ఇలా అవమానించడంపై రాష్ట్రంలో ఆందోళలు మొదలయ్యాయి....
News

మహా కుంభమేళా ప్రదేశంలోకి ప్రవేశించిన అఖారా సాధువులు.. పూలతో స్వాగతం

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేస్తోంది. మహాకుంభ మేళాకి చిహ్నమైన అఖారాలు ఒక్కొక్కరుగా ప్రయాగ రాజ్ లోకి ప్రవేశిస్తున్నారు.ఇందులో భాగంగా ఆదివారం నాడు శ్రీ పంచదశనం ఆవాహన్ అఖారా...
News

ఆలయ ధర్మకర్తల మండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యులు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ధర్మకర్తల మండళ్ళలో మరో ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పిస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణ, మరొకరు నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారని...
ArticlesNews

హైందవ శంఖారావ సభ దేవాలయ ప్రగతికి ప్రభ

-తనికెళ్ళ సత్య రవికుమార్, VHP ప్రాంత కార్యదర్శి, ఉత్తరాంధ్ర, కన్వీనర్, హైందవ శంఖారావం దేవాలయం మన భారత జాతికి హృదయం. శుభసంస్కారాల కేంద్రం. అనాదిగా సమాజాన్ని నడిపిస్తున్న ఆచార్య పీఠం. ప్రగతి పరిమళాలు వెదజల్లే సామాజిక నందనవనం. దేవాలయం యావత్ హిందూ...
News

యుపిలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్​కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు...
1 1,149 1,150 1,151 1,152 1,153 3,077
Page 1151 of 3077