ప్రతి హిందువూ సంఘటితం కావాలి
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్ పిలుపునిచ్చారు. ఏలూరులోని స్థానిక దొండపాడులోని బాబా శివ అఘోరీజీ పీఠంలో రామం–రావణం సినిమా పేరును శివ అఘోరీజీ ఆవిష్కరించారు....







