News

News

ప్రతి హిందువూ సంఘటితం కావాలి

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్‌ పిలుపునిచ్చారు. ఏలూరులోని స్థానిక దొండపాడులోని బాబా శివ అఘోరీజీ పీఠంలో రామం–రావణం సినిమా పేరును శివ అఘోరీజీ ఆవిష్కరించారు....
News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి… విగ్రహాలు ధ్వంసం

హిందువులపై నిత్యం దాడులు కొనసాగే బంగ్లాదేశ్ లో ముస్లిం ఛాందసుల రాక్షస క్రీడ కొనసాగుతూనే వుంది. తాజాగా... ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ముస్లిం ఛాందసులు మరో హిందూ దేవాలయంపై దాడికి దిగారు. మౌల్వీ బజార్ జిల్లాలోని శ్రీ గౌరంగ్ మహాప్రభు...
News

హైందవ సభ ప్రాంగణం వద్ద భద్రత ఏర్పాట్లు

కృష్ణాజిల్లా కేసరిపల్లి గ్రామంలో జనవరి 5న హైందవ శంఖారావం మహాసభ ప్రారంభం కానుందని ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ తెలిపారు. హైందవ సభ ప్రాంగణం వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఐ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడ మీదుగా...
News

‘హైందవ శంఖారావం’ బహిరంగ సభ కోసం ట్రాఫిక్ మళ్ళింపు

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దేవాలయాల నిర్వహణ పేరిట ప్రభుత్వాలు గుడులను కబ్జా చేసి, వాటి ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న తీరు, ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టి డబ్బులు దోచుకుంటున్న తీరు, లౌకికవాదం పేరిట ఆలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చి, వారిద్వారా అన్యమత ప్రచారానికి...
News

ఆలయాల నిర్వహణ హిందువులకే అప్పగించాలి

హిందూ ఆలయాల స్వయంప్రతిపత్తి మహోద్యమానికి విజయవాడలో అంకురార్పణ చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలను హిందువులకే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమ వివరాలను మీడియాకు...
News

హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయండి

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామ ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కేసరపల్లి భువనేశ్వరి శ్రీ కమలానంద సరస్వతి స్వామి జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ అర్చకులు.సేవా సభ్యులు.పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించి శివాలయం ఆలయ...
News

దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం హైందవ శంఖారావం

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం సభను నిర్వహిస్తోందని గన్నవరం శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ఆదోని శాసన సభ్యులు పార్థసారథి తెలిపారు. కృష్ణాజిల్లా కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న సభ ఏర్పాటు పనులను ఆదోని శాసన సభ్యులు...
News

జనవరి 5 న జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయండి

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రముఖ్ కాళంరాజు రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా, కొమరోలులో స్థానిక...
1 1,127 1,128 1,129 1,130 1,131 3,077
Page 1129 of 3077