News

NewsProgramms

హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసమే హైందవ శంఖారావం

విశ్వహిందూ పరిషత్ జనవరి 5న విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన వివరాలను ఇవాళ విలేకరుల సమావేశంలో తెలియజేసారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, హైందవ శంఖారావం సభాధ్యక్షులు...
ArticlesNews

నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదట… పినరయ్ కొత్త వక్ర భాష్యం

నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదట. ఇది చెప్పిందెవరో తెలుసా? కేరళ ముఖ్యమంత్రి పినయర్ విజయన్. కొన్ని రోజుల క్రితం హిందూ దేవతలను, పండగలను సమర్థిస్తూ హిందువుల ఓట్ల కోసం తాము కూడా ప్రయత్నాలు చేద్దామని సీపీఎం ఓ తీర్మానమే...
News

అయోధ్యకి చేరుకున్న బంగారు పాదుకలు.. ఆంధ్రాలో 30 వేల గ్రామాలకి యాత్ర

రామ రాజ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన రాముడి బంగారు చరణ పాదుకలు అయోధ్యకి చేరుకున్నాయి. కార్యకర్తలు బంగారు పాదుకలను తీసుకెళ్లి, సంగమంలో స్నానాలు చేసి అయోధ్యకు చేరుకున్నారు. తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...
ArticlesNews

తమిళనాడులో 12ఏళ్ళ వాలీబాల్ క్రీడాకారిణిపై ఫైజల్ ఖాన్ లైంగికదాడి

డీఎంకే నాయకుడు స్టాలిన్ పరిపాలనలో తమిళనాడులో మహిళలపై నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో యువతిపై సామూహిక అత్యాచారం-హత్య ఘటన ఇంకా పచ్చిగా ఉండగానే మరిన్ని దుర్ఘటనలు వెలుగు చూసాయి. 2024 డిసెంబర్ 25న కన్యాకుమారిలో 12ఏళ్ళ బాలికపై లైంగికదాడి జరిగింది....
ArticlesNews

‘ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టే ఆలోచనను విరమించుకోండి’

దేవాలయాల భూములకు ధర్మకర్తగా ఉన్న హోదాను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. దేవాలయాలకు, వాటి ఆస్తులకు రాష్ట్రప్రభుత్వం యజమాని కాదని, కేవలం ధర్మకర్త మాత్రమేననీ న్యాయస్థానాలు సైతం నిర్ధారించిన సంగతిని గుర్తు చేసింది. 1987నాటి చట్టాన్ని...
News

రామ్‌లల్లాను దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు

అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్‌లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది. ఉదయం 7 గంటలకు దర్శనం మైదలైందని, భక్తులకు ఎలాంటి...
News

ప్రధానికి హిందూ సేన విజ్ఞప్తి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో చాదర్‌ను అందజేస్తారు. అయితే ఈసారి కూడా ప్రధానమంత్రి చాదర్‌ను అందజేయనున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ షీట్‌ను తీసుకురానున్నారు. గతంలో మోడీ...
1 1,128 1,129 1,130 1,131 1,132 3,077
Page 1130 of 3077