కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్ప్లాన్
పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్ప్లాన్పై జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్ సంస్థ అర్కిటెక్...






