వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్.
భారత్కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో...






