News

News

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్.

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో...
News

ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ -ISISకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ గ్లోబల్‌ డిప్యూటీ చీఫ్‌, ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అబూ బిలాల్‌ అల్‌-మినుకిని సైనిక దాడుల్లో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు....
News

చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బీజింగ్‌ పర్యటన ముగిసింది. అయితే ఆయన వెంట వెళ్లిన ఆ దేశ ప్రతినిధి బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుగుపయనం అయ్యే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది సహా ఇతర అధికారులు విమానం ఎక్కక...
News

తిరుమల ఆగ‌స్టు నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు–2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు, సేవలు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల...
News

ఇద్దరికన్నా అధిక సంతానం కన్న హిందువులకే ప్రోత్సాహకాలు వర్తింపజేయాలి : విశ్వహిందూ పరిషత్ డిమాండ్

తేది : 17.05.2026 స్థలం: విజయవాడ విషయం: జనన రేటును కోల్పోయిన హిందువులకు మాత్రమే జనన ప్రోత్సాహక పథకం వర్తించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇద్దరికన్నా అధిక సంతానం కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకం ఇస్తామని, మూడో...
News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ సమయంలో వీఐపీలు, ప్రత్యేక అతిథుల దర్శనం,...
ArticlesNews

తవ్వకాల్లో బయల్పడిన క్రీ.పూ3వ శతాబ్దం నాటి ప్రాచీన బౌద్ధ విహారం

గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి గయ. ఆ తర్వాతే బిహార్‌లోని గయ ప్రాంతం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. తాజాగా గయ జిల్లాలోని దుబ్బా గ్రామంలో దాదాపు 1200 సంవత్సరాల...
News

యోగా రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్న యోగా 365 కార్యక్రమానికి అర్హత, ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆయన  విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను సామూహిక ఉద్యమంగా ప్రోత్సహించేందుకు...
1 108 109 110 111 112 3,009
Page 110 of 3009