News

News

కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌

పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్‌ప్లాన్‌పై జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్‌వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్‌ సంస్థ అర్కిటెక్‌...
ArticlesNews

హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
News

నిస్వార్థ సేవ యువతకు ఆదర్శం హనుమంతుడు

‘హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు మారుపేరు. ఇది యువతకు ఆదర్శం కావాలి. హనుమంతుని జీవితం గురించి తెలియజేసి, ఆయన స్ఫూర్తిని యువతలో నింపడమే శోభాయాత్ర ముఖ్య ఉద్దేశం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ బీచ్‌ రోడ్డులో...
News

సనాతన ధర్మ పరిరక్షకుడు విద్యారణ్యుడు

శ్రీకాకుళం నగరంలోని ఉపనిషన్ మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యారణ్య మహర్షుల జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ పండితుడు తెన్నేటి విక్రమశర్మ ప్రధాన ప్రసంగం...
News

రామాలయ భూమిని కాపాడండి

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని రామాలయం చుట్టూ ఉన్న భూమి అక్రమణకు గురవుతోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్‌ చేశారు. వారంతా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ భాస్కర అప్పారావుకు...
News

తల్లి కోరిక తీర్చేందుకు కాలినడకన 1,800కి.మీ కేదార్​నాథ్ యాత్ర

చిన్నతనం నుంచి అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి అణుక్షణం మన గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మ రుణాన్ని తీర్చుకోవడం మనకు సాధ్యం కాదు. అలాంటిది ఒకవేళ ఆ తల్లి కోరికను తీర్చే అవకాశం...
News

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు: టీటీడీ కీలక నిర్ణయం

విజయవాడ విమానాశ్రయ కేంద్రంగా తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్ల విక్రయాల జారీకి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 1500 శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్లను జారీ చేస్తోంది. ఇందులో ఆన్‌లైన్ ద్వారా 500...
News

ముస్లింలతో అజిత్ దోవల్ కీలక భేటీ

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ముస్లిం మేధావులతో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వాన మేరకు కొత్త పీఎంవో భవనంలో 14 మంది ముస్లిం సభ్యుల ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు,...
1 108 109 110 111 112 2,970
Page 110 of 2970