News

News

కలకత్తా భాజపా కార్యాలయం సమీపంలో బాంబుల కలకలం

కలకత్తాలోని భాజపా కార్యాలయం సమీపంలో దొరికిన నాటు బాంబులు కలకలం రేపాయి. సుమారు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కలకత్తా యాంటీ రౌడీ స్క్వాడ్కు చెందిన పోలీసులు తెలిపారు. కలకత్తా హేస్టింగ్స్ ప్రాంతంలోని భాజపా కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో ఈ...
News

కేవలం 75 రూపాయలకే యాంటీ బాడీ టెస్ట్ కిట్ – DRDO సరిక్రొత్త ఆవిష్కరణ

దేశవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న వారిలో యాంటీబాడీల స్థాయి పరీక్షించేందుకు డీఆర్‌డీవో రూపొందించిన పరీక్ష కిట్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ‘డిప్కోవాన్‌’ పేరిట డీఆర్‌డీవో...
News

బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు….

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి...
News

కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తుంది – ప్రధాని మోడీ సంచలన ప్రకటన

దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు...
News

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం

సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు...
News

భారత్ లో రూ.50 కే అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ – కేంద్రం సంచలన నిర్ణయం

కోవిడ్ కేసులను తగ్గించడానికి నిత్యం లక్షలాది మందికి దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం...
News

అహంభావ ట్విట్టర్ ను నిషేదించిన నైజీరియా..

దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గం‌టల పాటు సస్పెండ్ చేయడంతో ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్‌కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది....
News

మారిషస్ మాజీ అధ్యక్షుడి మృతి… సంతాప దినంగా ప్రకటించిన భారత ప్రభుత్వం

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ్‌ గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం మారిషస్‌ ప్రధానిగా ఉన్న ప్రవింద్‌ జగన్నాథ్‌ ఆయన కుమారుడే. అనిరుద్‌ను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో గత ఏడాది సత్కరించింది. ఆయన మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం...
News

భారత ఉపరాష్ట్రపతి ఖాతా బ్లూ బ్యాడ్జ్ తొలగించిన ట్విట్టర్… విమర్శలు రావడంతో పునరుద్ధరణ…

కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు తొలుత బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం... కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో...
1 932 933 934 935 936 1,231
Page 934 of 1231