News

News

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ డా|| శ్రీరామశాయి గారి ఆకస్మిక మృతి.

ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత  ప్రచార ప్రముఖ్, హిందూ నగారా మాస పత్రిక ఎడిటర్ డా||శ్రీరామశాయి గారు ఈ రోజు సాయంత్రం 7 గంటలా 20 నిముషాలకు గుండె పోటుతో మృతి చెందారు. ఢిల్లీ యూనివర్సిటీలో M.Tech పట్టభద్రులైన తర్వాత రాజకీయాల మీద...
News

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభం.

26/1/2019, శనివారం విజయవాడ కేదారేశ్వర పేటలోని కృష్ణరాజ అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభమయింది. శ్రీ శ్రీరామశాయి గారి స్వగృహంలో ప్రారంభించబడిన ఈ గ్రంథాలయ ప్రారంభంలో ఏకలవ్య ఫౌండేషన్...
News

ప్రభుత పట్టెను హారతి – జనత తెలిపెను సమ్మతి – పులకించెను భారతి.

పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర స‌ర్కార్ పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు...
News

దేశ భక్తులకు ఏమిటీ శిక్ష? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇండియాలో ఉందా పాకిస్థాన్లో ఉందా?”

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రేపు జరుగ బోయే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా అక్కడి విద్యార్ధులు ఈరోజు నిర్వహించిన బైక్ ర్యాలీపై యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్ధులకు షోకాజ్ నోటీసులు జారీ చెయ్యడం వివాదాస్పదమవుతోంది. సంఘటన పూర్వాపరాలలోకి వెళితే రేపటి రిపబ్లిక్ దినోత్సవ...
News

అయోధ్య కేసు విచారణ ఈ నెల 29న : విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ బెంచ్.

సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నియమించిన సరి కొత్త బెంచ్ ఈ నెల 29 నుంచి విచారించనుంది. 25/1/2019 శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గోగోయ్ 5గురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారు...
News

అదృష్టవంతులు కాబట్టే దొరికిపోయారు.. ఇక్కడ అడుగుపెట్టి ఉంటే లేపేసేవాళ్ళం: యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీలకు, గూండాలకు బ్యాడ్ టైమ్ మొదలైంది. యోగి చర్యలకు ఎంతో మంది భయపడి పోయి పోలీసులకు సరెండర్ అయిపోయారు. మమ్మల్ని అరెస్ట్ చేయండి బాబోయ్ అంటూ అడుక్కున్నారు. ఇక తీవ్రవాద చర్యలకు...
News

రాజ‌ధానిలో భారీ ఉగ్ర‌కుట్ర‌ భ‌గ్నం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రదాడులకు పథక రచన చేశారన్న ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ సభ్యులు ఇద్దరిని ఢిల్లీ  పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు జమ్ముకశ్మీర్‌లో వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ ఘనీ,...
News

ఇస్రో కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణంలో మరో మైలురాయి చేరింది. పీఎస్ ఎల్వీ-సీ44 రాకెట్‌ను గురువారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు చేసుకునేందుకు ఇది 6 నెలలపాటు ఉపయోగపడనుంది. ఈ రాకెట్‌ ద్వారా తొలుత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను వ్యర్థంగా వదిలేయకుండా మరింత ఎత్తులోకి తీసుకెళ్లి అంతరిక్ష పరిశోధనలకు వేదికగా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఈ దశలో కలాంశాట్‌-వీ2 అనే బుల్లి ఉపగ్రహాన్ని ఉంచింది. ప్ర‌యోగం ఇలా... ఈ నానో శాటిలైట్‌ను తమిళనాడుకు చెందిన విద్యార్థులు తయారు చేయడం విశేషం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అంతక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం అర్ధరాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్డీవోకు చెందిన 700...
1 1,229 1,230 1,231 1,232 1,233 1,244
Page 1231 of 1244