ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ డా|| శ్రీరామశాయి గారి ఆకస్మిక మృతి.
ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్, హిందూ నగారా మాస పత్రిక ఎడిటర్ డా||శ్రీరామశాయి గారు ఈ రోజు సాయంత్రం 7 గంటలా 20 నిముషాలకు గుండె పోటుతో మృతి చెందారు. ఢిల్లీ యూనివర్సిటీలో M.Tech పట్టభద్రులైన తర్వాత రాజకీయాల మీద...