కబేళాకు పశువులు తరలిస్తున్న లారీల పట్టివేత
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి తమిళనాడులోని సేలం కబేళాకు పశువులు తరలిస్తున్న రెండు లారీలను అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరు...









