రాజధానిలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రదాడులకు పథక రచన చేశారన్న ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు జమ్ముకశ్మీర్లో వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన అబ్దుల్ లతీఫ్ ఘనీ,...