News

News

రాజ‌ధానిలో భారీ ఉగ్ర‌కుట్ర‌ భ‌గ్నం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రదాడులకు పథక రచన చేశారన్న ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ సభ్యులు ఇద్దరిని ఢిల్లీ  పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరు జమ్ముకశ్మీర్‌లో వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ ఘనీ,...
News

ఇస్రో కీర్తి కిరీటంలో మ‌రో క‌లికితురాయి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణంలో మరో మైలురాయి చేరింది. పీఎస్ ఎల్వీ-సీ44 రాకెట్‌ను గురువారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు చేసుకునేందుకు ఇది 6 నెలలపాటు ఉపయోగపడనుంది. ఈ రాకెట్‌ ద్వారా తొలుత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను వ్యర్థంగా వదిలేయకుండా మరింత ఎత్తులోకి తీసుకెళ్లి అంతరిక్ష పరిశోధనలకు వేదికగా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఈ దశలో కలాంశాట్‌-వీ2 అనే బుల్లి ఉపగ్రహాన్ని ఉంచింది. ప్ర‌యోగం ఇలా... ఈ నానో శాటిలైట్‌ను తమిళనాడుకు చెందిన విద్యార్థులు తయారు చేయడం విశేషం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అంతక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం అర్ధరాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్డీవోకు చెందిన 700...
News

ఒక ఉగ్రవాది సైనికుడిగా మారాడు.. భారతదేశం కోసం ప్రాణాలను అర్పించాడు..!

ఒక ఉగ్రవాది భారత సైన్యంలో స్థానం సంపాదించాడు. భారతదేశం కోసం ప్రాణాలను సైతం అర్పించాడు. అతడికి అశోక చక్ర పురస్కారం లభించింది. అతడి పేరు నాజిర్ అహ్మద్ వనీ. అతడు 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా ఉన్నాడు. కొందరి తప్పుడు మాటలు...
News

21 BANGLADESHIS DEPORTED FROM KARIMGANJ, ASSAM

Silchar – 20.01.2019: Twenty one Bangladeshi nationals, including two women were deported back to their country through the international border in Karimganj district on Saturday. (19.01.2019). The Bangladeshi nationals were detained at...
News

ఆర్ఎస్ఎస్ పై అసత్య ఆరోపణలు – తస్లిమ్ రెహమానిపై పరువునష్టం కేసు నమోదు

ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు  తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ముంబైకి చెందిన వివేక్...
News

మదర్సాలు మూయకపోతే ఐఎస్ సమర్ధకులు పెరుగుతారు – షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ

దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో...
News

నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !

బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. లక్షాలది మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్...
News

అందాల టిబెట్ ను రక్షించుకుందాం – సరిహద్దులను పటిష్టం చేసుకుందాం

తే22/1/2019ది మంగళవారం విజయవాడలోని సిద్దార్ధ ఫార్మసీ కళాశాలలో “ భారత్ కు టిబెట్ సమస్య ఎంత ముఖ్యమైనది?” అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో టిబెట్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య యాషి మాట్లాడుతూ కళలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇలా అన్ని విషయాలలో భారత్, టిబెట్ ల మధ్య ఎంతో సారూప్యం వున్నదని, చైనా టిబెట్ ను దురాక్రమించాలని చూస్తున్న ఈ తరుణంలో భారత్ తన సంపూర్ణ సహకారాన్ని టిబెట్ కు అందించాల్సిన అవరమున్నదని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు సుఖ శాంతులతో మనుగడ సాగిస్తున్నాయని శాంతి కాముకులైన ప్రజలున్న టిబెట్ లో మాత్రం శాంతి లేదని, భారత్ అంతర్జాతీయ వేదికలపై చైనా దుర్నీతిని ఎండగట్టాలని, ఆ విషయంలో భారత్ టిబెట్ కు సహకరించాలని వారు తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ పలుచోట్ల ఈ...
News

అండర్ కవర్ ఆపరేషన్ తొ అదరగొట్టిన డిల్లీ స్పెషల్ పార్టీ

2016 లొ కమ్యునిస్టుల కోట JNU డిల్లీ లొ కమ్యునిస్టు విధ్యార్ధి నాయకుడు కణ్హయ్య కుమార్ తో సహా మరి కొందరు నిత్య విద్యార్ధులు దేశవ్యతిరేక నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులొ అరెస్టయిన కణ్హయ్య కుమర్ &...
1 934 935 936 937 938 948
Page 936 of 948