News

News

పోలీసులు, మేజిస్ట్రేట్‌పై దాడిచేసిన ఫిరదౌస్ మూడు నెలల తర్వాత పట్టివేత

ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మూడు నెలల క్రితం పోలీసులు, మేజిస్ట్రేట్ మీద ఇస్లామిక్ మూక హింసాత్మక దాడికి పాల్పడిన సంఘటనలో ప్రధాన నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ముస్లిం మూకను రెచ్చగొట్టి పోలీసులు, న్యాయమూర్తి మీద దాడి చేసేలా పురిగొల్పిన ఫిరదౌస్...
News

జనవరి 10, 11, 12 తేదీలకు.. 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కలిపి మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటుచేసి...
News

మోదీ, యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌...
News

భగవద్గీత బోధనలు సమానత్వం, శాంతికి మార్గం

ప‌విత్ర భగవద్గీత బోధనలు సమానత్వం మరియు శాంతికి మార్గం అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ‌ తెలిపారు. పవిత్రమైన భగవద్గీత బోధనలు అన్ని జీవుల మధ్య ఐక్యత, నిస్వార్థత, ఇతరుల సంక్షేమం కోసం అంకితభావంతో పాటు ఒకరి విధులకు కట్టుబడి ఉంటాయని...
News

హైందవ శంఖారావం పోస్టర్ల ఆవిష్కరణ

విజయవాడలో జనవరి 5వ తేదీ నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కర్నూలులోని దేవీ ఫంక్షన్‌ హాల్‌లో ఆవిష్కరించారు. ఎంట్రీ పాస్‌, కారు ఎంట్రీ పాస్‌, ప్రయాణికుల గుర్తింపు కార్డులను వీహెచ్‌పీ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహ...
News

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనంతగదు : కమలానంద భారతీస్వామీజీ

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగదని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామీజీ అన్నారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎస్‌వీఆర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. దేవాదాయశాఖను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం దేవాలయాల...
News

ఆలయ ప్రాంగణంలో మాంసాహార పంపిణీ… హిందువుల ఆగ్రహం

తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో అన్యమతస్థులు మాంసాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరగడం, పైగా ప్రధాన ఆలయం సమీపంలోని బిర్యానీ ప్యాకెట్లను పంచడం కలకలం రేపింది....
News

జనవరి 7న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలను పుర‌స్క‌రించుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌...
News

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ఆరెస్సెస్ సంతాపం

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని...
ArticlesNews

ఆలయాల విముక్తి కోసం జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం : వీహెచ్‌పీ

ప్రభుత్వాల నియంత్రణ నుండి హిందూ దేవాలయాలను విముక్తి చేయడానికి విశ్వహిందూ పరిషత్ డిసెంబర్ 26, గురువారం దేశవ్యాప్తంగా ప్రజా మేల్కొలుపు ప్రచారాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే మాట్లాడుతూ, హిందూ...
1 931 932 933 934 935 2,479
Page 933 of 2479