News

ArticlesNews

‘‘తెలుగు పాలనా భాషగా ఉండాలి’’

తెలుగు పాలనా భాషగా ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు రచయితల సంఘం,...
News

మరో 15 ఏళ్ళలో చంద్రునిపైకి భారత వ్యోమగాములు

భారత వ్యోమగాములను 2040 నాటికి చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఇస్రో పని చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్రో పరిశోధనల కోసం రూ. 31,000 కోట్ల నిధులను కేటాయించేందుకు...
News

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం విడుదల

బంగ్లా జైలు నుంచి మరో భారత్ వ్యతిరేక, భారత్ లో ఉగ్రవాదులకు మద్దతు అందించిన అబ్దుస్ సలాం పింటు విడుదల అయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ ను బాంగ్లాదేశ్ కోర్టు విడుదల చేసింది....
News

అన్నాడీఎంకే క్రైస్తవ వేడుకల్లో హిందూ ధర్మాన్ని అవమానించిన క్రైస్తవ పాస్టర్

అన్నా డీఎంకే నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్టియన్ పాస్టర్ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొదట ఆడం, ఏవ్ వుండేవారని ఆ తర్వాత క్రిస్టియానిటీ పుట్టిందన్నారు. దీని తర్వాత ఇస్లాం ఉనికిలోకి వచ్చిందని, ఆ తర్వాత హిందూ ధర్మం వచ్చిందంటూ...
News

ఈ అఖారాలోని 70 శాతం మంది సన్యాసులు విద్యావంతులే..

సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని పురాణ గ్రంథాలను అందించడానికి ఏర్పడిన సంస్థ ఆఖరా. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజనీ అఖారా. ఇందులో అత్యధిక సంఖ్యలో చదువుకున్నవారే.. ఈ అఖారాలోని...
News

మరోసారి నైజం ప్రదర్శించిన కాంగ్రెస్: పీఓకే, అక్సాయ్‌చిన్ వదిలేసి భారత పటం ముద్రణ

కర్ణాటకలోని బెళగావి (బెల్గాం)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ మరణంతో సమావేశాలను అర్ధాంతరంగా నిలిపివేసారు. కానీ అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ముద్రించిన భారత పటం వివాదాస్పదమైంది. ఆ పటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌,...
News

పశువుల తరలింపును అడ్డుకున్న హిందూ జాగరణ సమితి

చిత్తూరు జిల్లా పుంగనూరులో కబేళాకు తరలిస్తున్న పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయమై సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి త్రివేండ్రంకు తరలిస్తున్న 22 పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకొని పోలీసులకు అప్పగించడంతో పశువులను...
News

మదనపల్లెలో స్వామిదీక్షలో ఉన్న భక్తుడిపై ముస్లిం దాడి, అయ్యప్ప మాల తెంచివేత

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అయ్యప్ప మాలలో ఉన్న భక్తుడిపై ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్వామి దీక్షలో ఉన్న వెంకటేష్ అనే యువకుడి మీద మీద జియా ఉల్ హక్ అనే యువకుడు ఉద్దేశపూర్వకంగా...
News

ఆవుకి అదిరిపోయే లెవెల్లో సీమంతం..

గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యేవరకు ఏలాంటి ఆపదాలు, కీడు రావద్దు అని సీమంతం చేస్తారు. సీమంతం అనేది మొత్తం బంధువులను పిలిచి పెద్ద ఎత్తున్న చాలా గ్రాండ్‌గా చేస్తారు. మెదక్ జిల్లాలో కూడా ఇలాగే గ్రాండ్‌గా సీమంతం కార్యక్రమం చేశారు....
ArticlesNews

పంజాబీ సిక్కులను కబళించేస్తున్న క్రైస్తవం

పంజాబ్ అంటే ఒకప్పుడు సమృద్ధికి, సంస్కృతికీ పెట్టింది పేరు. అలాంటి పంజాబ్ రాష్ట్రం ఉగ్రవాదపు చీకటి రోజుల నుంచి, డ్రగ్స్ మత్తులో ఊగిన రోజుల మీదుగా ఇప్పుడు క్రైస్తవ మతమార్పిడులలోకి జారుకుంటోంది. పంజాబ్ దేశభక్తికీ, అనుపమానమైన త్యాగాలకూ పురిటిగడ్డ. అలాంటి పంచనదుల...
1 930 931 932 933 934 2,479
Page 932 of 2479