శ్రీశైలం మాడ వీధులలో నగర సంకీర్తనం
మాస శివరాత్రి సందర్భంగా శ్రీశైల దేవస్థాన పవిత్రత కాపాడటం కోసం మాడ వీధులలో నగర సంకీర్తన జరిగింది. నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నగర సంకీర్తనలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. సంకీర్తన మొదలైన వెంటనే కుండపోతగా వర్షం...









