భాజపా నేత జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు శ్రీ జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి శ్రీమతి చౌడేశ్వరి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్...









