News

News

భాజపా నేత జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు శ్రీ జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి శ్రీమతి చౌడేశ్వరి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్...
News

ముస్లిం యువతిని బైక్ ఎక్కించుకున్నాడని హిందూ యువకుడిపై దాడి

ఓ ముస్లిం యువతిని బైక్ ఎక్కించుకున్నాడని హిందూ యువకుడిని అడ్డుకుని చితకబాదిన ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు వివరాల ప్రకారం ఓ కళాశాల విద్యార్థిని తోటి యువతి లిఫ్ట్‌ అడగడంతో ఆమెను ద్విచక్రవాహనంపై మాసబ్‌ట్యాంక్‌ నుంచి...
NewsProgramms

‘సంఘమిత్ర’ సంస్కృతీ యజ్ఞం చేస్తోంది – ‘మాతృమిత్ర’ కార్యక్రమంలో వక్తలు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ విలువలను ప్రతిబింబించే బొమ్మలకొలువు, భారతీయ నృత్యం సమాజానికి చక్కని సందేశాన్ని అందిస్తాయని, వాటి వలన మన దేశం యొక్క విలువలు ప్రపంచానికి తెలుస్తాయని నమ్మి వాటిని మాటలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో కూడా చూపిస్తూ "మాతృమిత్ర"...
ArticlesNews

‘సక్షమ్’ ఒక నిశ్శబ్ద విప్లవం – అఖిలభారత సంయుక్త కార్యదర్శి శ్రీ గోవింద రాజ్

పుట్టుకతోనో, మధ్యలో మరే ఇతర కారణం చేతనో అంధత్వమో, అంగ వైకల్యమో వచ్చిన వారు కొందరు. మానసికమైన ఎదుగుదల లేక శరీరం ఎదిగిన, వయసొచ్చిన పసివాళ్ళు కొందరు. వేగలేక, వదల లేక, కన్న ప్రేమను చంపుకోలేక, మా తదనంతరం మా బిడ్డలకు...
ArticlesNews

నిత్య ప్రేరణా జ్యోతి “భగత్ సింగ్”

భారతీయులను అనేక రకాల అవమానాలకు, హింసాకాండకు బలిచేస్తున్నఆంగ్లేయుల పరిపాలనఫై భగ్గున మండిపడిన  వాడు భగత్ సింగ్. మాతృభూమి సేవలో నవ్వుతూ జీవితాన్నిబలిదానం చేయగల దృఢ సంకల్పంతో ఆంగ్లేయులనెదిరించిన విప్లవవీరుడు భగత్ సింగ్. వురికంబమెక్కేందుకు తొందరపడుతూ, నాకు మళ్ళీ విప్లవకారునిగానే జన్మనివ్వమని భగవంతుణ్ణి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో సంఘ స్థాపకులు డాక్టర్  హెడ్గేవార్ పాత్ర

కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. కానీ, హెడ్గేవార్ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు, స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్రపై ప్రపంచానికి తెలియాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య...
GalleryNews

సిసలైన దేశభక్తునికి ఘనమైన సత్కారం

370 వ అధికరణం ఆరంభ ముగింపు అంకాల ప్రత్యక్ష సాక్షి, ప్రాణాలను సైతం లెక్క చేయక కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా మైలవరం వాసి శ్రీ ఘంటా సీతారామయ్య దంపతులకు ఘన సత్కారం లభించింది. శ్రీ సీతారామయ్య దంపతులు...
NewsProgramms

విజయవాడలో దక్షిణ భారత గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారు రెండు సంవత్సరాలకొకసారి విజయవాడలో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మూడవ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2015 ఆగస్టు 23న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల రాష్ట్ర సమ్మేళనం...
News

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు – ఒక ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బటోత్‌ ప్రాంతంలో జమ్మూ-కిష్టావర్‌ జాతీయ రహదారిపై వస్తున్న పౌర వాహనాన్ని ఇద్దరు అనుమానితులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని ఉగ్రవాదులుగా అనుమానించిన...
NewsProgramms

శ్రీశైలం మాడ వీధులలో నగర సంకీర్తనం

మాస శివరాత్రి సందర్భంగా శ్రీశైల దేవస్థాన పవిత్రత కాపాడటం కోసం మాడ వీధులలో నగర సంకీర్తన జరిగింది. నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నగర సంకీర్తనలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. సంకీర్తన మొదలైన వెంటనే కుండపోతగా వర్షం...
1 2,425 2,426 2,427 2,428 2,429 2,502
Page 2427 of 2502