News

News

వస్త్ర దుకాణంలో అనుకోని అతిథిగా గోమాత… గోసేవలో తరిస్తున్న షాపు యజమాని…

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. అలాంటి కర్మభూమిలో గోవుకు ఎంతో విశిష్ట స్థానం వుంది. గోవును కామధేనువుగా పూజించడం మన సంప్రదాయం. గోమాతలో సకల దేవతా రూపాలుంటాయని, ముఖ్యంగా లక్ష్మీ స్వరూపం వుంటుందని మన నమ్మకం. గోపూజ, గోదానం, గోసేవ ఎంతో...
News

ఖలిస్థాన్‌ కు మద్దతు పలుకుతున్నవారు పాకిస్థాన్ ఏజెంట్లే – హర్షవర్ధన్

ఖలిస్థాన్‌ కోసం 'రెఫరెండం 2020' పేరిట జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఒక పెద్ద బోగస్‌ వ్యవహారమని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లా అన్నారు. దీనికి ఆ వర్గంలోని కొంతమంది మాత్రమే మద్దతు పలుకుతున్నారన్నారు. 'రెఫరెండం 2020' పై ఓ దౌత్యాధికారి...
News

అదే ఉగ్రవాదానికి కొండంత అండ – అజిత్ దోవల్

ఉగ్రవాదులను దెబ్బకొట్టాలంటే దాని సిద్ధాంతాలను రూపుమాపాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్అన్నారు. సోమవారం ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ "ఉగ్రవాదం కొత్త అంశమేం కాదు. ఉగ్రవాద సిద్ధాంతాలను నియంత్రించకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపలేం....
News

చెన్నైలో NT, SNT, DNT వెల్ఫేర్ బోర్డు అవగాహనా సదస్సు

చెన్నై నగరంలోని టీ నగర్ లో జాతీయ సంచారజాతుల అభివృద్ది మరియు సంక్షేమ బోర్డు  అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో చైర్మన్ శ్రీ బికు రాంజీ ఇధాతే పాల్గొని మార్గదర్శనం చేశారు. సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కోసం బోర్డు...
ArticlesNews

ఖగోళ విజ్ఞానమయం రామాయణం

ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు...
NewsProgramms

పారిశుధ్య కార్మికులకు సేవాభారతి సన్మానం

మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సేవాభారతి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాజపా నాయకులు, మాజీ జడ్పీ...
NewsProgramms

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటిన నంద్యాల సంఘమిత్ర వారి నవరాత్రి ఉత్సవాలు

అంతరించి పోతున్న సనాతన ధర్మ సౌరభాలు పునఃస్థాపితం చేసే విధంగా కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర ఆవాసంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఆవాసంలోని చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమీప సమాజంతో...
ArticlesNews

UCC for secular India

It’s time to took up the issue of Uniform Civil Code issue and to initiate the debate on UCC at the national level. Now that Supreme Court castigated successive governments...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతితోనే లౌకిక భారతం సాకారం

“ఉమ్మడి పౌరస్మృతి” పై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం అత్యంత ఆవశ్యకం. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంపై దృష్టిసారించని గత ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్న ఈ తరుణంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం “ ఉమ్మడి పౌరస్మృతి” అంశాన్ని స్వీకరించే...
News

మహాబలిపురం… మహాబలిపురం… మహాబలిపురం…

పల్లవుల నగరంలో పల్లవించిన స్నేహం   చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే...
1 2,420 2,421 2,422 2,423 2,424 2,502
Page 2422 of 2502