పంజాబ్ లో డ్రోన్ టెర్రర్
కశ్మీర్లో చొరబడడం వీలు కాకపోవడంతో ఖలిస్తాన్ ఉగ్రబృందాలను అడ్డం పెట్టుకుని భారత్లో విధ్వంసం సృష్టించాలని పాక్ కుట్ర చేస్తుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పంజాబ్ పోలీసులు మరో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇందుకు సంబంధించిన కుట్రను చేధించారు...









