దీదీ ప్రభుత్వానికి అమిత్ షాను అడ్డుకోవడం కుదరలేదు..!
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో పర్యటించాలని.. రథయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో బీజేపీ నాయకులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం మాత్రం అమిత్ షా రథయాత్రకు అనుమతిని...









