News

News

మలేషియాకి భారత్ మరో షాకు

మలేషియా స్పీడుకు బ్రేకులు కాశ్మీర్ పై పాకిస్థాన్ కు వంత పాడిన మలేషియాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతి గణనీయంగా తగ్గించి వేసింది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఆ దేశం...
ArticlesNews

ఉత్కళమణి “గోపబంధుదాస్” – డా|| బి. సారంగపాణి

ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.  ...
ArticlesNews

ఇరాక్‌లో మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ… మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’ : బీబీసీ సంచలన కథనం

ఇరాక్‌లో మత గురువులు బాలికలను ఉంపుడుగత్తెలుగా మారుస్తున్నారని... షియా ఆచారమైన తాత్కాలిక 'సుఖ వివాహం' మీద బీబీసీ న్యూస్ అరబిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఇరాక్‌లో అత్యంత ప్రముఖ మత కేంద్రాల వద్ద మత గురువులు నిర్వహిస్తున్న వివాహ కార్యాలయాల మీద...
ArticlesNews

అయోధ్య కేసులో తీర్పు రిజర్వు

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు...
News

శ్రీకాళహస్తి ఆలయానికి 15 కోట్ల ఆస్తి విరాళం

తమిళనాడులోని పొన్నేరి సమీపంలో గల మీంజురుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి ఆర్ భగవాన్ 15 కోట్ల విలువైన ఆస్తులను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని...
News

ఐటీ దాడులతో కర్ణాటకలో వెలుగుచూసిన భారీ మెడికల్ సీట్ల కుంభకోణం

కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళలో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో వారి వద్ద సుమారు 300కోట్ల అక్రమ సంపాదన ఉన్నట్టు తేలింది. ఐటీ దాడుల ద్వారా కర్ణాటకలోని సిద్ధార్థ...
News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌ జిల్లా శివారులోని బిజ్‌బెహరా ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు....
News

అయోధ్య కేసులో నేటితో ముగియనున్న వాదనలు?

కీలకమైన అయోధ్య భూ వివాదం కేసులో 40వ రోజు విచారణ ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదుగంటల కల్లా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంగన్‌ గొగోయ్ ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. నేడు వాదనలు ముగిస్తే సుప్రీం...
News

గ్రామాలకు సైతం పాకుతున్న విదేశీ విష సంస్కృతి

రాజధాని ప్రాంత యువత మత్తులో జోగుతోంది. పబ్బులు క్లబ్బుల కల్చర్ విజయవాడ లాంటి మహానగరాలను దాటి నూతన రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతున్న మంగళగిరి, తాడేపల్లి వంటి చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఆధునికత పేరుతో...
1 2,418 2,419 2,420 2,421 2,422 2,502
Page 2420 of 2502