రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తన కార్య విస్తరణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఈ ఏడాది అనేక క్రొత్త మండలాలు, గ్రామాలలో సంఘ శాఖల ప్రారంభానికి ఆర్. ఎస్. ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్. ఎస్. ఎస్ తన పని సౌలభ్యం...
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో...
హైదరాబాద్లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతం ఢిల్లీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ గీతామహోత్సవంలో ప్రతిధ్వనించింది. ఈ హేయమైన, అమానుషమైన కృత్యాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, సాధ్విరితంబర, చీఫ్ ఇమామ్ ఒమర్ అహ్మద్ ఇలియాసి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా...
కార్తీకమాస మాస శివరాత్రి నాడు విజయవాడ మహా నగర్ జక్కంపూడి కాలనీ గ్రౌండ్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కోటి దీపార్చన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి లింగాలలోని శైవ క్షేత్రాదిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి, శ్రీదేవి...
అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్ మౌజమ్ అలీ మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ...
శ్రీలంకతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఆయన దిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో భేటీ అయ్యారు. తొలి విదేశీ...
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. ''యువతి అదృశ్యంపై 28వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ''శంషాబాద్...
ప్రేమ పేరుతో ఇస్లాం మతమార్పిడికి పాల్పడే లవ్ జిహాద్ దాష్టీకాలు ఇంకా చాలా చోట్ల చోటుచేసుకుంటూనే ఉన్నాయి. హిందూ అమ్మాయిలను వలలో వేసుకుని నానా హింసలకు గురి చేస్తున్న అనేక సంఘటనల్లో కొన్ని బయట పడుతున్నాయి. మరికొన్ని గోప్యంగా ఉండిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు...
పాస్టర్లు, ఇమాంలు, మౌజన్లకు ఏ నిబంధన మేరకు పారితోషికం ఇవ్వనున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, మరియు...
The 49th Meeting of the Central Sanctioning and Monitoring Committee (CSMC) under Pradhan Mantri Awas Yojana (Urban), held in New Delhi yesterday approved 606 proposals from participating States for the...