విజయవాడలో ఉత్సాహంగా VVM రాష్ట్రస్థాయి శిబిరం
విజ్ఞాన భారతి , NCERT, విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన "విద్యార్థి విజ్ఞాన్ మంథన్ " జాతీయ స్థాయి ప్రతిభా అన్వేషణ పరీక్ష రాష్ట్రస్థాయి శిబిరం విజయవాడలోని స్థానిక అరవింద హైస్కూల్ కుంచనపల్లిలో దిగ్విజయంగా ప్రాంభించడమైనది . ప్రారంభోత్సవ...









