పోలీసుల చేతిలో ఐదుగురు నక్సలైట్లు హతం
జార్ఖండ్లోని కుంతి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. పీఎల్ఎఫ్ఐ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థ నుంచి విడిపోయింది. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం పీఎల్ఎఫ్ఐకి చెందిన ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు. కుంతి జిల్లాలోని ముర్హు పోలీస్ స్టేషన్...









