ద్వంద్వ నీతి, హింస.. ఇవే భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రేరణలు – జస్టిస్ ఎల్. నరసింహ రెడ్డి
కాలానుగుణమైన మార్పులను నిరాకరిస్తుండటం కారణంగా కమ్యూనిజం మానవాళి ప్రగతికి ఏ విధంగానూ దోహదపడలేకపోతోందని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘డినయింగ్ నేషనల్ రూట్స్: ఎర్లీ కమ్యూనిజం అండ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా...









