పలు విభిన్న పాత్రల్లో నటించి, ఎందరో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్ క్వీన్గా పేరు తెచ్చుకున్నారు నటి కంగనా రనౌత్. ఇటీవల ఈ నటి 'రాణీ ఆఫ్ ఝాన్సీ' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా...
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి...
శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు ఈ కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలకు, శబరిమల ఆలయానికి ఒకే చట్టం తీసుకురావడం,...
CLICK HERE TO READ NOVEMBER 2019 HINDU NAGARA EDITION ఈ సంచికలో... నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ నిధులు - ఎన్ ఐ ఏ వెల్లడి విజయవాడలో ఘనంగా దక్షిణ భారత గో...
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం...
జాతీయ ఐక్యత, సమైక్యత భావనను స్వయంగా అనుభూతి చెందడానికి తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ఒక అవకాశమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య అన్నారు. నాగ్పూర్లోని రేషింబాగ్లోని స్మృతి మందిర్ ప్రాంగణంలోని మహర్షి వ్యాస్...
అమెరికా సూపర్ మార్కెట్లలో ఆవు పిడకలను అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ ధర కేవలం రూ.215 మాత్రమే. ఇందులో పది ఆవు పిడకలు ఉంటాయి. దీనిని కొందరు ఔత్సహికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పిడకల ప్యాకెట్ లేబుల్పై ఇవి...
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి సమాధానమిచ్చారు. 'పోలీసులపైకి రాళ్లు విసరడం, భద్రతా ఉల్లంఘనలకు...
గోవులను కబేళాలకు తరలిస్తున్న రెండు వాహనాలను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా నరసన్నపేట సమీపంలోని చింతూరు వద్ద సీఐ యువ కుమార్, ఎస్సై సురేష్ కుమార్, మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా...
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల దర్శనంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయాన్ని ఎవడమ్మమొగుడు నిర్మించాడని ఆయన...