వారణాసి: వారణాసిలోని జ్ఞాన్వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్నట్టేనని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్వాపి ఆలయంలో సర్వే...
ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యంలో ఇరుదేశాల...
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన...
ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావరాలు అరుణాచల్ ప్రదేశ్లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో...
కింగ్స్టన్: నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్కు రాజధాని నగరంలోని కింగ్స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా...