పల్నాడు జిల్లా : కోటప్పకొండ పరిసర ప్రాంతంలోని గొనెపూడి కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం విత్తన బంతులు విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద...
కొచ్చిన్ షిప్యార్డు లిమిటెడ్ (CSL) భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘మచిలీపట్నం’ జలాంతర్గామి విధ్వంసక నౌకను లాంఛనంగా జలప్రవేశం చేసింది. భారత్ నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక...
శ్రీభూమి (అస్సాం): ‘వందేమాతరం’ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభూమిలోని సరస్వతీ విద్యా నికేతన్లో ‘నమామి భారతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షా వికాస్ పరిషత్ (దక్షిణ అస్సాం...
పూర్తిగా జ్ఞానం వికసించని శిశువు సైతం తల్లి పాడే జోలపాటకు ప్రశాంతతను పొందుతుంది. మాటలు లేని మూగజీవాలు కూడా సంగీత ధ్వనులకు స్పందిస్తాయి. సకల చరాచర సృష్టి...
రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రచారంలో భాగంగా ‘ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ...